News

ArticlesNews

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ దాడులు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అతలాకుతలం చేసేసాయన్న సంగతి తెలిసిందే. కానీ అంత మాత్రమే కాదు. మన దేశంలోనే క్రియాశీలంగా పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తుల తప్పుడు కథనాల పునాదులను కదిలించివేసాయి. ఈ ఆపరేషన్ ఇచ్చిన సందేశం చాలా...
News

భారత వ్యతిరేక, తప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..

ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొన్ని శక్తులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సోషల్, డిజిటల్ వేదికలపై దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘాను తీవ్రతరం చేయాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి...
News

పాక్‌కు గుణపాఠం చెప్పడమే.. ప్రతి భారతీయుడి సంకల్పం: యోగి ఆదిత్యనాథ్‌

పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పడం ప్రతి భారతీయుడి సంకల్పమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. తాజాగా లఖ్‌నవూలో జరిగిన మహారాణా ప్రతాప్‌ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన శత్రుదేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత...
News

ప్రధాని మోదీ ఓ “అనికేత్” అంటూ పవన్ కల్యాణ్‌ పోస్ట్..

ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ X లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అందులో ఆయన మోదీని "అనికేత్‌"గా అభివర్ణించారు. అనికేత్ అంటే శివుడు, ఒక సంకల్పం అని వివరించారు. మోడీ సన్యాస జీవితం, దేశ...
News

దేశానికి కళ్లు, చెవులు ‘ఎన్టీఆర్వో’.. ఉగ్రవాదుల ఆట కట్టించడంలో కీలకపాత్ర

పాక్‌ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టేందుకు భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ వెనుక ‘నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌’ (ఎన్టీఆర్వో) కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్‌లో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో (పీవోకే) ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు కచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఆపరేషను...
News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

సరిహద్దుల్లో దారుణం జరిగింది. పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు.సరిహద్దు వెంట గస్తీలో ఉన్న సైనికుడు మురళీపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ సైన్యం కాల్పుల్లో...
ArticlesNews

జాతీయోద్య‌మానికి తొలి మెట్టు.. సిపాయిల తిరుగుబాటు

(మే 10 - ప్ర‌థ‌మ స్వాతంత్ర్య సంగ్రామం) బ్రిటిష‌ర్ల పాల‌న, వారి విధానాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన 1857 సిపాయిల తిరుగుబాటు జాతీయోద్య‌మానికి తొలి మెట్టుగా నిలిచింది. ప్ర‌థ‌మ స్వాతంత్ర్య సంగ్రామంగా ప్ర‌సిద్ధికెక్కిన ఈ ఉద్య‌మం మీర‌ట్‌లో 1857 మే 10న మొద‌లైంది....
News

36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాక్‌ దుశ్చర్య – భారత్‌

భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్‌ ఈ దాడులకు పాల్పడినట్లు భారత...
News

పహల్గాం ఉగ్రదాడి చూసి చలించిపోయి… హిందూ ధర్మాన్ని తిరిగి స్వీకరించిన యువకుడు

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో తీవ్రంగా కలత చెంది ఓ వ్యక్తి తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కి చెందిన మహ్మద్ ఖాన్ పహల్గాం ఉగ్రదాడితో తీవ్రంగా కలత చెంది, తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. అంతేకాకుండా...
1 717 718 719 720 721 2,478
Page 719 of 2478