బంగ్లా నిరసనల్లో పాక్ ఉగ్రవాదులు?
బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతికి దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో తమ సంస్థ పాలుపంచుకుందని ముంబయి ఉగ్రదాడి సూత్రధారి హాఫిజ్ సయీద్కు చెందిన జమాత్-ఉద్-దవా (జేయూడీ) సంస్థ నేతలు పేర్కొన్నారు. జేయూడీ నేతలు సైఫుల్లా కసూరీ, ఐరాస తీవ్రవాదిగా ప్రకటించిన...









