ప్రధాన ఆలయాలలో నిత్య అన్నదాన కార్యక్రమం
రాష్ట్రంలో 22 ప్రధాన ఆలయాల వద్ద భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన...









