News

News

ప్రధాన ఆలయాలలో నిత్య అన్నదాన కార్యక్రమం

రాష్ట్రంలో 22 ప్రధాన ఆలయాల వద్ద భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన...
News

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ వికసిస్తోంది.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ వికసిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దుర్నీతిని ఎండగట్టేందుకు ఎంపీల బృందం ఇండోనేషియాలో పర్యటిస్తోంది. ఈ బృందంతో పాటు సల్మాన్ ఖుర్షీద్ కూడా...
News

తిరుమలలో భద్రత బలోపేతంపై డీజీపీ ఉన్నత స్థాయి సమావేశం

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భద్రత బలోపేతంపై రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, టిటిడి ఈవో జె.శ్యామలరావు సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో తిరుపతి ఎస్పీ, తితిదే ఇన్‌ఛార్జ్‌ సీవీఎస్‌వో...
News

వివేక్‌ రామస్వామిపై జాతి విద్వేష వ్యాఖ్యలు

బయోటెక్‌ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన ప్రముఖ రిపబ్లికన్‌ నాయకుడు వివేక్‌ రామస్వామిపై అమెరికన్లు జాతి విద్వేష వ్యాఖ్యలకు దిగారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పంచుకున్న పోస్టుపై వలస వ్యతిరేక వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రామస్వామి, ఆయన భార్య డాక్టర్‌ అపూర్వ...
News

‘‘పీఓకే తిరిగి తెచ్చివ్వండి’’… ఆర్మీ చీఫ్ ని దక్షిణ కోరిన రామభద్రాచార్య

మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఉన్న ఆధ్యాత్మిక గురువు జగద్గురు స్వామి రాంభద్రాచార్య ఆశ్రమాన్ని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. ఈ సందర్భంగా రామభద్రాచార్య ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రామభద్రాచార్య ఆర్మీ చీఫ్‌ను ‘‘పీఓకేను తిరిగి...
News

సనాతనమే భారతీయ పునాది… ముస్లింలు రాముడి వారసులు : సిద్దిఖీ

సనాతన ధర్మమే భారత దేశానికి పునాది అని, భారతీయ ముస్లింలందరూ రాముడి వారసులని బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమల్ సిద్దిఖీ అన్నారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ముస్లింల గుర్తింపు అనేది...
News

బీఎస్ఎఫ్‌ దెబ్బకు.. పాక్‌ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే : అమిత్‌ షా

పాకిస్థాన్‌ దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టిన భారత సరిహద్దు భద్రతా దళాల (BSF)పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. ఇటీవల చేపట్టిన సైనిక ఆపరేషన్‌ సమయంలో పాక్‌లోని 118 పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయని అన్నారు. వారి సమాచార,...
News

దేశ నిర్మాణంలో మహిళల అమూల్యమైన సహకారానికి చిహ్నం రాణి అహిల్యాబాయి

లోక్‌మాతా దేవి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన లోక్‌మాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహా సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భోపాల్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన...
News

రాజమహేంద్రవరంలో అహిల్యా బాయి హోల్కర్ జయంతి ర్యాలీ

పుణ్య శ్లోక అహిల్యా బాయి హోల్కర్ 300 వ జయంతి వేడుకలు సందర్బంగా శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వై జంక్షన్ నుండి మంజీరా వరకు ర్యాలీ నిర్వాహంచారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంకు ఛత్తీస్‌గఢ్...
News

నిస్వార్థ ప్రజా సేవకురాలు అహిల్యబాయి

నిస్వార్థ ప్రజా సేవకురాలు పుణ్య శ్లోక లోక్ మాతా అహిల్యబాయి హోల్కర్ అని బీజేపీ సీనియర్ నేత మధుకర్ జీ అన్నారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్. రజనీ అధ్యక్షతన అహిల్యా బాయి హోల్కర్ 300 వ...
1 682 683 684 685 686 2,478
Page 684 of 2478