నక్సల్స్ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి.. తిరిగి వచ్చేస్తున్న ప్రజలు
కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ కగార్’’ తో నక్సలిజం కకావికలమైంది. చాలా మంది నక్సల్స్ అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మరి కొందరు లొంగిపోయారు. మిగిలిన నక్సల్స్ కూడా లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో భారత్ లో నక్సలిజం...









