News

News

నక్సల్స్ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి.. తిరిగి వచ్చేస్తున్న ప్రజలు

కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ కగార్’’ తో నక్సలిజం కకావికలమైంది. చాలా మంది నక్సల్స్ అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మరి కొందరు లొంగిపోయారు. మిగిలిన నక్సల్స్ కూడా లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో భారత్ లో నక్సలిజం...
News

‘‘ఖారిజీ మదర్సా’’ దృష్టి పెట్టిన బెంగాల్ సర్కార్

బెంగాల్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేని మదర్సాలపై దృష్టి నిలిపింది. ఇందులో భాగంగా ఆ మదర్సాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. అసలు అవి ఎలా పనిచేస్తున్నాయి? వాటి ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వనరులు ఎలా వస్తున్నాయి? అన్న వాటిని...
News

కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎనిమిది గుణాలు అవసరం : రవీంద్ర జోషి

కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువల కారణంగానే భారతీయ సంస్కృతి ఇప్పటికీ సురక్షితంగానే వుందని అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్ సంయోజక్ రవీంద్ర జోషి అన్నారు. భారత్ లో ఎన్నో పోరాటాలు, సవాళ్లు వచ్చాయని, అయినా కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరలేదన్నారు. దేశం...
News

“మా DNA, భారతదేశ DNA ఒక్కటే”.. భారత్‌తో చారిత్రక బంధాన్ని గుర్తుచేసిన తాలిబాన్ మంత్రి

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ వ్యవసాయ, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖ మంత్రి మౌలానా అతావుల్లా ఒమారీ భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ ఒకే DNAను పంచుకుంటున్నాయి. భారత్‌కు వచ్చిన మొదటి రోజు నుంచే నాకు సొంత...
News

మియావాకి పద్ధతిలో మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన అహ్మదాబాద్

పర్యావరణ పరిరక్షణలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. భారీ స్థాయిలో నిర్వహించిన ఒక వినూత్న ప్లాంటేషన్ డ్రైవ్ ద్వారా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని భదాజ్ ప్రాంతంలో కేవలం ఒకే ఒక్క...
News

తిరుమల సంప్రదాయాలతో రాజకీయాలు వద్దు : డీకే శివకుమార్‌కు భానుప్రకాష్ రెడ్డి సూచన

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన "నిత్య తొలి హారతి" వ్యాఖ్యలపై...
News

కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు

కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన మసీదు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన భద్రత, రన్‌వే కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోందని అధికారులు గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు...
News

వనవాసి విద్యార్థులతో జన్మదిన వేడుకలు జరుపుకున్న అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్

అల్లూరి సీతారామరాజు జిల్లా: వనవాసుల సేవే నిజమైన సమాజ సేవ అనే సందేశాన్ని చాటుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమాని శ్రీపూజ -ఐఏఎస్ తన జన్మదినాన్ని వనవాసి విద్యార్థులతో కలిసి సాదాసీదాగా, ఆప్యాయ వాతావరణంలో జరుపుకున్నారు. మఠం...
ArticlesNews

భోజశాల తీర్పుకు అయోధ్య స్ఫూర్తి

భోజశాల కేసులో మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆ ప్రదేశం వాగ్దేవికి అంకితమైన హిందూ ఆలయమని ప్రకటించింది. అక్కడ పూజలు చేసే ప్రత్యేక హక్కును హిందువులకు కల్పించింది. ఈ తీర్పును ఇవ్వడంలో రామ జన్మభూమి కేసు (అయోధ్య తీర్పు)లో...
News

‘యమద్వారం’ దాటితేనే కైలాస యాత్ర.. ఈ ఆసక్తికర విషయం తెలుసా?

ప్రపంచంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో కైలాస మానససరోవర యాత్ర ఒకటి. హిందువుల విశ్వాసం ప్రకారం పరమశివుడి నివాసమైన కైలాస పర్వతాన్ని దర్శించేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు టిబెట్‌కు వెళ్తుంటారు. ఈ యాత్రలో తొలి ఆధ్యాత్మిక ఘట్టంగా నిలిచేది యమద్వారం....
1 65 66 67 68 69 2,472
Page 67 of 2472