News

News

ఖలిస్థాన్ ఉగ్రవాదం.. మూగజీవాలపై ఘోరం

ప్రముఖ నటుడు దిల్‌జీత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' చిత్రం 1990ల కాలంలో పంజాబ్‌లో జరిగిన అకృత్యాలను, వాటిపై పోరాడిన జస్వంత్ సింగ్ ఖల్రా కథను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాదం ఉద్ధృతంగా ఉన్న ఆ రోజుల్లో పౌరులు, పోలీసులు, ఉగ్రవాదులు.....
News

మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాద శిక్షణ.. బంగ్లాదేశ్‌లో పట్టుబడిన ఉగ్ర సంస్థ..

బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద సంస్థ పట్టుబడింది. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థపై ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ‘‘ఫతాహ్ కాంబాట్ సిస్టమ్(ఎఫ్‌సీఎస్)’’ పేరుతో ఈ సంస్థ పలువురికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తోంది....
ArticlesNews

విశ్వాసం కోల్పోతున్న గ్రామసభలు

‌గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం తగ్గిందా? ముఖ్యంగా యువత, మహిళలు వాటిపట్ల ఆసక్తి చూపడం లేదా? అవునని అంగీకరించక తప్పదు. ఇటీవల నీతి ఆయోగ్‌ ‌విడుదల చేసి జాతీయ అధ్యయన నివేదిక దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. గ్రామసభల్లో మితిమీరిన రాజకీయ జోక్యం, పాలనాపరమైన...
News

: “అసలు దోపిడీ మొఘలుల కాలంలోనే జరిగింది” అనుపమ్ ఖేర్

  ఆయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర విరాళాల వ్యవహారంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు....
ArticlesNews

గ్రామదేవతలకు మూలాధారం యోగశక్తి

దేవుడొక్కడే. పురుషుడూ కాదు, స్త్రీ కూడా కాదు. దేవుడు దేవుడే. ఈ సృష్టి ప్రారంభంలో ఉన్న చైతన్యమే దేవుడు. నేనొక్కణ్ణి బహుగా విస్తరించాను అని (ఏకోనవి బహుస్యామః) వేదంలో దేవుని మాటగా ఒక వాక్యముంది. అంటే చైతన్యరూపమైన ఆ భగవంతుణే మనం...
News

అందరికీ సంస్కృతం చేరవేయడమే అకాడమీ లక్ష్యం

పండితులు మాత్రమే సంస్కృతాన్ని అధ్యయనం చేయగలరనే అపోహను తొలగించి, ప్రతి ఒక్కరికీ సంస్కృత భాషను చేరువ చేయడమే తెలుగు–సంస్కృత అకాడమీ ప్రధాన లక్ష్యమని అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) పేర్కొన్నారు. వడ్డేశ్వరంలోని తెలుగు–సంస్కృత అకాడమీలో నిర్వహించిన సంస్కృత మేధావుల...
News

అయోధ్య విరాళాల చోరీ దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించండి

అయోధ్యలో విరాళాల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో దర్యాప్తు తాజా పురోగతిపై స్థాయీ నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఆదేశించింది. సిట్‌లో ఏయే అధికారులు ఉన్నారో అందులో తెలియజేయాలని ప్రధాన...
News

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పించే సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించారు. అయితే ఇప్పటికే విరాళాలు చెల్లించిన...
News

భోజ్‌శాలలో శుక్రవారం నమాజ్ పునరుద్ధరణకు సుప్రీంకోర్టు నిరాకరణ.

మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రోజున భోజ్‌శాల ప్రాంగణంలో నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్న ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు వారికి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించింది. శుక్రవారం మధ్యాహ్నం 1...
News

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలపై ఫ్రాన్స్ 24 వివాదాస్పద కథనం..

న్యూఢిల్లీ: హిందూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఏర్పాటుపై ఫ్రాన్స్‌కు చెందిన వార్తా సంస్థ ఫ్రాన్స్ 24 ప్రచురించిన ఒక సంపాదకీయం వివాదానికి దారితీసింది. "భారతదేశ హిందూ జాతీయవాదులు 17వ శతాబ్దపు రాజును ముస్లింలకు వ్యతిరేకంగా ఒక కొత్త...
1 64 65 66 67 68 2,472
Page 66 of 2472