News

News

బ్రిటన్‌లో హిందూ ఆలయ స్థల విక్రయం వివాదం..

లండన్: బ్రిటన్‌లోని పీటర్‌బరో నగరంలో గత నాలుగు దశాబ్దాలుగా హిందువులకు ఆధ్యాత్మిక, సామాజిక కేంద్రంగా కొనసాగుతున్న 'న్యూ ఇంగ్లాండ్ కాంప్లెక్స్' విక్రయ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ కాంప్లెక్స్‌లో ఉన్న హిందూ ఆలయ స్థలాన్ని వేలం అనంతరం 'యునైటెడ్ కింగ్‌డమ్...
News

కాశ్మీర్‌లో ప్రతి స్మశానవాటికలో పాకిస్తానీ ఉగ్రవాదుల సమాధులున్నాయ్ : హిజ్బుల్ ముజాహిదీన్ నేత

ఇస్లామాబాద్: జమ్మూ-కాశ్మీర్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రత్యక్ష మద్దతు ఇస్తోందనే ఆరోపణలకు బలం చేకూర్చేలా హిజ్బుల్ ముజాహిదీన్ డిప్యూటీ కమాండర్ షంషేర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో షంషేర్ ఖాన్...
News

కాశీ, మథుర, సంభాల్ ఆలయ-మసీదు వివాదాల్లో మధ్యవర్తిత్వానికి ఇరు పక్షాల నిరాకరణ..

లక్నో: కాశీ జ్ఞానవాపి, మథుర శ్రీకృష్ణ జన్మభూమి, సంభాల్ హరిహర ఆలయాలకు సంబంధించిన ఆలయ-మసీదు వివాదాలపై సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మధ్యవర్తిత్వానికి హిందూ, ముస్లిం పక్షాలు రెండూ అంగీకరించలేదు. ఈ వివాదాలకు తుది పరిష్కారం న్యాయస్థానం తీర్పు ద్వారానే రావాలని ఇరు వర్గాలు...
News

సుశ్రుతుని వైద్య వారసత్వాన్ని ప్రపంచానికి చాటిన ‘సౌశ్రుతం 2026’

న్యూఢిల్లీ: శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తింపు పొందిన ఆచార్య సుశ్రుతుని అపార వైద్య వారసత్వాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ‘సౌశ్రుతం 2026’ బుధవారం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో...
News

ప్రవీణ్ నెట్టారు హత్య కేసు : నాలుగేళ్లుగా తప్పించుకుంటున్న నిందితుల అరెస్ట్

కర్నాటకకి చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో కీలక పురోగతి సంభవించింది. నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో పెద్ద పురోగతి సాధించినట్లు అయ్యింది. కర్ణాటకలోనే అత్యంత...
ArticlesNews

సత్లెజ్ చిత్రం భావ ప్రకటనా స్వేచ్ఛకి నిదర్శనమా?

- ప్రదక్షిణ హిందీ సినిమా సత్లెజ్ గురించిన వివాదం ముదురుతోంది. ఇది ఖలిస్థానీ సానుభూతిపరుడు, మానవ హక్కుల కార్యకర్త కూడా అయిన జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం మీద రూపొందించిన చిత్రం. ప్రఖ్యాత నటుడు దిల్జిత్ దోసంజ్ ప్రధాన పాత్రలో నటించిన...
News

సనాతన ధర్మమే శాశ్వత జీవన విధానం : గరికపాటి నరసింహారావు

అనకాపల్లి: సనాతన ధర్మం శాశ్వతమైన జీవన విధానమని, మానవుడు ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాలను నిర్దేశించే దివ్యమైన ధర్మవ్యవస్థ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. అనకాపల్లి పట్టణంలోని పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో శ్రీవివేకానంద ఛారిటబుల్...
News

గుజరాత్‌లో జగన్నాథ రథయాత్రకు ముందు.. ఐదుగురు అనుమానితుల అరెస్ట్

అహ్మదాబాద్: గుజరాత్‌లో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) అప్రమత్తమైంది. భద్రతా చర్యల్లో భాగంగా సిద్ధార్థ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఐదుగురిని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో...
News

హిందూ రాష్ట్రం’పై రామ్‌దేవ్ బాబా స్పష్టీకరణ..

యోగ గురువు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా 'హిందూ రాష్ట్రం' భావనపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భారతదేశంలో ముస్లింలకు, క్రైస్తవులకు ఎలాంటి ప్రమాదం లేదని, 'హిందూ రాష్ట్రం' అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన...
News

అమర్‌నాథ్ యాత్ర: 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం

అమర్‌నాథ్ యాత్ర-2026 అత్యంత భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే 2.75 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహలోని హిమలింగాన్ని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. యాత్రికుల తాకిడి రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. జమ్మూ నుంచి 5,335...
1 63 64 65 66 67 2,472
Page 65 of 2472