100 కోట్ల విలువైన దేవాలయ భూమిని 2 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు….
సుప్రసిద్ధ పళని స్వామి దేవాలయానికి చెందిన సుమారు 100 కోట్ల విలువైన 1.4 ఎకరాల భూమిని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం సంచలనం రేపుతోంది. 2 కోట్ల రూపాయలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ...









