ద్వారక తిరుమలలో బాల వికాస్ మాతాజీలు, ఆచార్యులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ
సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల వికాస్ మాతాజీలు, ఆచార్యులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరం ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో విజయవంతంగా నిర్వహించారు. జూలై 11, 12 తేదీల్లో జరిగిన ఈ శిబిరంలో ఉత్తరాంధ్ర, గోదావరి, అమరావతి జోన్లు,...







