News

News

పలాస జీడిపప్పుకు జాతీయ గుర్తింపు

సిక్కోలు జీడిపప్పుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఉద్యాన రంగంలో వన్‌ డిస్ట్రిక్ట్‌-ఓడీఓపీ కార్యక్రమంలో భాగంగా ‘జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు (2025) దక్కింది. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌,...
ArticlesNews

హోసబలె పిలుపు!

అత్యవసర పరిస్థితి విధించి యాభయ్‌ ఏళ్లు గడిచాయి. స్వతంత్ర భారత చరిత్ర మీద దాని నీడ, జాడ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అది గర్వకారణమైన నిర్ణయం కాదు. ఆ చీకటియుగం మీద ఇంకా చర్చించవలసినదే ఎక్కువ. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు సర్‌కార్యవాహ...
News

భక్తి మార్గమే శరణ్యం

భక్తిమార్గమే అందరికీ శరణ్యమని తద్వారా ముక్తికి మార్గం లభిస్తుందని ధర్మపురి ఉత్తర పీఠాధిపతి సుక్కా స్వామిజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అరుణాచలక్షేత్రంలో 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వేత్త అరుణాచల మాధవి అధ్యక్షతన నిర్వహించిన...
News

పాక్, చైనా, బంగ్లాదేశ్ కలయికతో భారత భద్రతకు ముప్పు

చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కలయిక భారత్ సుస్థిరత, భద్రతకు తీవ్ర సవాళ్లను సృష్టించగలదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని పలు దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అదునుగా చేసుకొని, వాటిపై...
News

శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు

నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 25వ తేది నుంచి ఆగష్టు 24 వరకు శ్రావణా మాసోత్సవాలు జరగనున్నాయి. శ్రావణ మాసోత్సవాలపై దేవస్థానం అధికారులు, సిబ్బందితో ఆలయ ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రావణమాసంలో భక్తుల రద్దీ దృశ్య మొత్తం 16 రోజులు...
News

గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ

గ్రామీణ వికాస్ సంఘం ద్వారా పార్వతీపురం మన్యం జిల్లా ఘనసర గ్రామంలోని కలం డ్రీమ్స్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన సుమారు 110 మంది విద్యార్థులకు డాక్టర్ శ్రీ ప్రసన్నకుమార్, శ్రీ గుడ్ల కృష్ణారావు గారు, సాసుపల్లి కాశి బాబు...
News

విజయవాడ లెనిన్‌ సెంటర్‌ పేరు మార్చాలి : బిజెపి అధ్యక్షుడు మాధవ్‌

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భాజపా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. లెనిన్‌సెంటర్‌లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి...
ArticlesNews

జ్ఞాన‘జ్యోతు’లకు జోతలు

10 జూలై వ్యాస పూర్ణిమ గురువంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. గురు ఆరాధన దేవతారాధన కంటే గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. ‘గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః’ అంటూ గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపునిగా ఆరాధించడం భారతీయ సంప్రదాయం. జన్మనిచ్చిన తల్లిని,...
News

‘అతడు ఉగ్రవాది కాదు.. సాధారణ పౌరుడు’ : పరువు తీసుకొన్న పాక్‌ మాజీ మంత్రి

పాకిస్థాన్‌ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ ఓ టీవీ షో వేదికగా అంతర్జాతీయ ఉగ్రవాదిని ‘సాధారణ వ్యక్తి’ అంటూ వెనకేసుకొచ్చారు. తీరా ఆ కెమెరా ఎదుటే ఫ్యాక్ట్‌ చెక్‌ చేయడంతో.. ఆమె పరువు పోయింది. ఇటీవల హీనా రబ్బానీ...
1 621 622 623 624 625 2,478
Page 623 of 2478