News

News

హరిజనవాడల్లో హిందూ ధర్మ ప్రచారానికి టిటిడి చర్యలు

దేశవ్యాప్తంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చిన్న సైజులో చేతి పుస్తకాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా ధార్మిక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. విపరీతంగా...
ArticlesNews

గురు పౌర్ణమి : ఎవరు గురువు? ఏది సమర్పణ?

( ఆషాఢ పౌర్ణమి - వ్యాస పూర్ణిమ ) ప్రతి ఆషాఢ పౌర్ణమిరోజున గురుపూజ చేసుకునే ఆచారం అనాదిగా మన సమాజంలో నెలకొని ఉంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమ: త్రిమూర్తాత్మక స్వరూపం గురువు....
News

అంతరిక్షంలో రైతు అవతారం.. మెంతి, పెసర పండిస్తున్న శుభాంశు శుక్లా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సరికొత్త ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన తాజాగా రైతు అవతారమెత్తి అంతరిక్షంలో మనందరికీ సుపరిచితమైన మెంతి, పెసర పంటలను పండిస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి లేని (జీరో గ్రావిటీ) వాతావరణంలో...
News

ఆక్రమణలపై రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై ముస్లిం ఛాందసవాదుల దాడి

ఢిల్లీలో ఇద్దరు జర్నలిస్టులపై ముస్లిం మూక దాడి చేసింది. సీమాపురి బెంగాలీ బస్తీ సమీపంలోని అక్రమంగా నివసిస్తున్న వారిపై, అక్రమ ఆక్రమణలపై రిపోర్టింగ్ చేయడానికి వెళ్లిన సమయంలోనే ముస్లిం మూక చుట్టుముట్టి మరీ దాడికి దిగింది. ఈ దాడిలో ఆల్ ఇండియా...
News

భారీ స్థాయిలో దేవాలయాలు, ఆశ్రమాల పునరుద్ధరణ… యూపీ సర్కార్ కీలక రూట్ మ్యాప్

హిందూ దేవాలయాలు, సనాతన ధర్మ వ్యాప్తి విషయంలో యూపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుది. హిందూ దేవాలయాల పునరుద్ధరణ, పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి సారించింది. అలాగే జైన మందిరాలు కూడా ఇందులో వున్నాయి. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ పై...
News

పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!

పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు, వాటి స్థావరాలపై భారీగా దాడులకు తెగబడింది భారత్. ఏకంగా 100కు పైగా టెర్రరిస్టులను లేపేసింది మన ఆర్మీ. ఆ తర్వాత ప్రతిదాడులకు దిగిన పాకిస్థాన్‌కు వణుకు పుట్టించింది. పాక్ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే...
News

కాకినాడ జిల్లాలో 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని రాచపల్లి శ్రీరమణ సేవాశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీఅపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి దేవస్థానంలో 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ, ఉపాలయాల్లో దక్షిణామూర్తి తదితర దేవతామూర్తుల ప్రతిష్ఠ సోమవారం కనులపండువగా జరిగింది. క్షేత్ర మండపంలోనే నాయనార్ల...
News

‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో కాంగ్రెస్ కు బ్రిటన్ ఆర్మీ సాయం

1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్లో బ్రిటిష్ ఆర్మీ సాయం తీసుకోవడంతోపాటు కాంగ్రెస్ బ్రిందన్వాలెను పెంచి పోషించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. సిక్కు జాతికి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అన్యాయం చేసిందని విమర్శించారు. సిక్కులకు జరిగిన అన్యాయాలకు...
News

రాముడు మా దేశంలోనే పుట్టాడు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి శ్రీరాముడి జన్మస్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు నేపాలీ గడ్డ పైనే పుట్టాడని అన్నారు. రాముడే కాకుండా, శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది...
1 622 623 624 625 626 2,478
Page 624 of 2478