అమెరికాలోని డాలస్ లో వేయి మందికి పైగా గాయకులు శాస్త్రీయ సంగీతంలో వెంకటేశ్వర స్వామి కీర్తనల్ని పఠించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలోbడాలస్ లోని ఎలాన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. వేయి మందికి పైగా...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6,500 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమణల నుండి విముక్తి చేశామని 500కి పైగా అక్రమ నిర్మాణాలను తొలగించామని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఒక వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చర్య పూర్తిగా చట్టబద్ధమైన...
( జూలై 14 - గరిమెళ్ళ సత్యనారాయణ జయంతి ) దేశ విముక్తి పోరాటంలో ముందంజలో ఉన్న సామాజిక ఆలోచనాపరులు మరియు రాజకీయ నాయకుల గురించి మనకు తెలుసు. అయితే తమ కవిత్వం, నాటకాలు, పాటలు ద్వారా తరతరాలను ప్రేరేపించిన ప్రజాకవులు...
ఉత్తరప్రదేశ్కు చెందిన స్వయం ప్రకటిత దేవుడు జలాలుద్దీన్ అలియాస్ ఛాంగూర్ బాబా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యూహాత్మకంగా లవ్ జీహాద్ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. గత మూడేళ్లుగా హిందూ మహిళలను మతమార్పిడి కోసం వలలో...
తమతో చర్చలు జరపాలన్న మావోయిస్టుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనని, లేకపోతే ఏరివేత తమ ముందున్న లక్ష్యమని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విడతల వారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా మరో 22 మంది...
పాకిస్తాన్ వంటి దేశానికి మతోన్మాదం, ఉగ్రవాదమే ముఖ్యం. ముఖ్యంగా భారత్ అన్నా, హిందువులన్నా ద్వేషం. కానీ ఒక్క హిందువును మాత్రం పాకిస్తాన్ కొంత గౌరవిస్తోంది. భారత్-పాకిస్తాన్ విభజన జరిగి 77 ఏళ్లు పూర్తయినప్పటికీ పాకిస్తాన్లో ఆయన ఉనికి శాశ్వతంగా ఉంది. ఆయన...
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్పై ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కెనడాలో కేఫ్ ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది. కనీసం, 9 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ఈ కాల్పులకు...
సాధ్వీ రితింభర.. పరిచయం అక్కర్లేని సాధ్వీమణి. జాతీయోద్యమాలు, అయోధ్య రామ మందిర ఉద్యమంలోనూ అగ్రగామిగా వున్నారు. ఓ వైపు ఈ కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సేవ కూడా చేస్తున్నారు. వీటన్నింటిని గమనంలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఆమెకు తాజాగా పద్మభూషణ్ ప్రకటించారు....
ఇస్లామిక్ దండయాత్రలు, బ్రిటీష్ వలసవాదం వల్లే భారతీయ విద్యా వ్యవస్థకు తీవ్ర హాని కలిగిందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు.జ్ఞానం పుస్తకాలకే పరిమితం కాదు, అది సంప్రదాయాలు, సమాజాలు మరియు తరతరాలుగా సేకరించబడిన అనుభవాలలో కూడా ఉందన్నారు. JNU లో...