మతమార్పిడులను ప్రతిఘటించిన విద్యార్థులు
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో అక్రమ మత మార్పిళ్ల కేసు వెలుగు చూసింది. ఏకంగా చిన్నారులనే మత మార్పిళ్ల ముఠా టార్గెట్ చేసింది. తల్లిదండ్రులను ఏమార్చి, విద్యార్థులను ప్రలోభపెట్టి, పాఠశాలల దగ్గర విద్యార్థులను మతం మార్చేం దుకు రంగంలోకి దిగాయి. ఇలా పిల్లల్ని మోసం...









