News

News

రాజ్యసభకు సదానందన్ మాస్టర్

కేరళ బిజెపి ఉపాధ్యక్షుడు సి. సదానందన్ మాస్టర్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ రాష్ట్రపతి ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. 32 ఏళ్ళ క్రితం. 30 ఏళ్ళ వయస్సులో ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాను కుదిపేసిన రాజకీయ హింస నుండి బైటపడిన వ్యక్తి సదానందన్...
News

గురుపూర్ణిమ సందర్భంగా.. జగద్గురు బాలక్ దేవాచార్యకు హారతి ఇచ్చిన ముస్లిం మహిళలు

గురుపూర్ణిమ వేడుకలో ముస్లింలు కూడా పాల్గొన్నారు. బురఖా ధరించిన ముస్లిం మహిళలు జగద్గురు బాలక్ దేవాచార్య మహారాజ్‌కు హిందూ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆయనకు తిలకం అద్దడంతోపాటు హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది....
News

వ్యాసాయ.. విష్ణురూపాయ!

సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువుగా, వేదవ్యాసుడిగా అవతరించాడని భవఘ్ని గురూజీ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో గురుపూర్ణిమ వేడుకలలో చివరి రోజున వ్యాస...
News

‘ఆపరేషన్‌ శివ’లో అద్భుత సాంకేతిక భద్రత ఇదే..

జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర.. భక్తుల ‘హర్‌హర్‌ మహాదేవ్‌’ నినాదాల మధ్య అంత్యంత వైభవంగా కొనసాగుతోంది. అమర్‌నాథ్ యాత్ర- 2025 కోసం ప్రభుత్వం 8,500 మంది సైనికులను, హైటెక్ భద్రతను ఏర్పాటు చేసింది. యాత్రలో అత్యవసర పరిస్థితులకు తక్షణం స్పందించేందుకు...
News

సంత్ కబీర్ అవార్డుకు ఎంపికైన వెంకటగిరి చేనేత కళాకారుడు

చేనేత కళాకారుడు, డిజైనర్ లక్కా శ్రీనివాసులు తిరుపతి జిల్లాకు వరంగా మారారని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో చేనేత కళాకారుడు, డిజైనర్ లక్కా శ్రీనివాసులు నేసిన చీరలను స్థానిక ఎమ్మెల్యే తో కలిసి...
ArticlesNews

సామాజిక సమరసత

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ చేస్తున్న పని వ్యక్తి నిర్మాణం. నిర్మాణమైన వ్యక్తుల ద్వారా సామాజిక పరివర్తన. సంఘ శాఖ, సాప్తాహిక్‌, సంఘమండలి ద్వారానేకాక అనేక ఇతర కార్యక్రమాల ద్వారా ఈ పరివర్తన సాధించాలనేది సంఘ ఉద్దేశ్యం. అందుకోసం పంచపరివర్తన్‌ అనే కార్యక్రమాన్ని...
News

తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణానికి కార్యాచరణ

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని పుట్లగూడెం నుంచి బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం వరకు అడవిలోనుంచి నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు, ఇటీవల కూల్చివేతకు గురైన తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణాలకు అటవీ శాఖాధికారులు కార్యాచరణ ప్రారంభించారు. వీటి సాధనకోసం తాము ఢిల్లీ వరకు...
News

38 దేవాలయాల్లో సమరతసేవా బాలవికాస్‌ కేంద్రాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 38 దేవాలయాల్లో బాలవికాస్‌ కేంద్రాలను ప్రారంభించినట్టు సమరతసేవా ఫౌండేషన్‌ జిల్లా కన్వీనర్‌ గొర్లె గణేశ్వరరాజు తెలిపారు.సీలేరులోని జీకే వీధి మండలం దారకొండ కాలనీలో ఏర్పాటు చేసిన బాలవికాస్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల...
News

200 ఆలయాల పునర్నిర్మాణ పనులు

రాష్ట్రంలో దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను ఇప్పటికే గుర్తించామని..త్వరలోనే ఆ ఆలయాలన్నింటికి దూపదీప నైవేద్యాలను కల్పిస్తామని దేవదాయ శాఖ ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 161 ప్రధాన...
1 615 616 617 618 619 2,478
Page 617 of 2478