ఉగ్రవాదుల కదలికలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి : విశ్వహిందూ పరిషత్
రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ కోరారు. కర్నూలులో నిర్వహించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉగ్రవాదులు దేశంలో వారికి అనుకులంగా 15 ప్రాంతాల్లో రహస్యంగా స్థావరాలు ఏర్పాటు...









