News

News

ఉగ్రవాదుల కదలికలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి : విశ్వహిందూ పరిషత్

రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ కోరారు. కర్నూలులో నిర్వహించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉగ్రవాదులు దేశంలో వారికి అనుకులంగా 15 ప్రాంతాల్లో రహస్యంగా స్థావరాలు ఏర్పాటు...
ArticlesNews

పాకిస్థాన్‌ రంగస్థలంపై ‘రామాయణం’

పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గిపోతున్న నేటి డిజిటల్‌ యుగంలో.. కొందరు రంగస్థల నటులు వాటికి జీవం పోసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కోట్లాది హిందువుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ‘రామాయణం’ గాథ పాకిస్థాన్‌ గడ్డపై ప్రదర్శితమవుతోంది. కరాచీ నగరంలో...
News

కాల్వబుగ్గ ఆలయంలో దోపిడీ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు కాల్వబుగ్గ రామేశ్వరం ఆలయంలో చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ముఖానికి మాస్కు ధరించి ఆలయ ప్రాంగణంలోకి చొరబడ్డారు. సరిగ్గా మధ్యరాత్రి 1.20 నుంచి 2.30 గంటల ప్రాంతంలో గర్భగుడి ప్రవేశ ద్వారం తాళాన్ని పగులగొట్టి...
NewsSeva

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

నంద్యాల జిల్లా, విశ్వహిందూ పరిషత్, సేవా విభాగం ప్రణవ్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ డాక్టర్ డి రామసుబ్బారెడ్డి యం. యస్ గారి సహకారంతో విశ్వహిందూ పరిషత్ కార్యాలయం భగీరత్ భవన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ...
News

మరాఠా పాలకుల కోటలకు యునెస్కో గుర్తింపు

మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణ కోట, సైనిక వ్యవస్థను సూచించే పలు కోటలను ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్‌’ పేరుతో ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు. పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 47వ సదస్సులో ఈ...
News

లక్షల మంది హృదయాల్లో భగవద్గీత జ్ఞానాన్ని నింపిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ

గత 65 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికను పంచుతూ, ఆ శక్తిని, భక్తిని అందరికీ అందించడమే కాకుండా అనేక దేవతా ఆలయాలను భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిర్మించి, మన సనాతన సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. పరపూజ్య శ్రీ గణపతి...
News

భారత్ లో హిందూ జనాభా క్షీణత.. ముస్లిం జనాభా వృద్ధి

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోందని 'ప్యూ రిసెర్చ్ సెంటర్' నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో ఏ మతాన్ని పాటించని వారి సంఖ్య పెరుగుతోందని, క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతోందని తెలిపింది. ఈ సంస్థ 2010-20 మధ్య...
News

ముస్లిం జనాభా తక్కువ.. ఆధార్ కార్డులెక్కువ… బట్టబయలైన గోల్ మాల్

బిహార్ లో ముస్లింలు అత్యధికంగా వుండే ప్రాంతాల్లో ఆధార్ కార్డుల బాగోత బయటపడింది. ముస్లింలు వున్న సంఖ్య కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువ అన్న షాకింగ్ విషయం బట్టబయలైంది. రాజకీయంగా తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికే ఇలాంటి అడ్డదారులు తొక్కి,...
News

ఆలయ రక్షిణ, హిందూ సమాజ బలోపేతం కోసం కమలానంద భారతి స్వామీజీ పాదయాత్ర

ఆలయాలను రక్షించడానికి హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి కమలానంద భారతి స్వామీజీ పాదయాత్రను చేయనున్నారు. తిరుపతి నుండి 58 కి.మీ దూరంలో ఉన్న తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర మహాశివ దేవాలయం పవిత్ర ప్రాంగణం నుండి యాత్ర మొదటి దశ ప్రారంభమవుతుంది ....
News

‘ఉదయపూర్ ఫైల్స్’ పై ముస్లింలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఉదయపూర్ ఫైల్. ఈ చిత్రం ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అవడంతో...
1 614 615 616 617 618 2,478
Page 616 of 2478