News

News

భయపెడుతున్న ముస్లింలు.. వలసపోతున్న హిందువులు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బంగంగా ప్రాంతం నుంచి హిందూ కుటుంబాలు వలసపోతున్న వార్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానికంగా వుండే ముస్లిం ఛాందసులు హిందూ కుటుంబాలను తీవ్రంగా వేధిస్తున్నాయని, దీంతో హిందువులు వలసపోతున్నట్లు తెలుస్తోంది. బంగంగా ప్రాంతంలోని ప్రేమ్ నగర్...
News

కార్గిల్‌ అమరవీరులకు భారత్ ఘనంగా నివాళి

కార్గిల్‌ విజయ్‌ దివస్ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్‌ కుట్రలను తమ తెగువతో భారత సైనికులు అడ్డుకున్నారు. ఆపరేషన్‌ విజయ్‌ పేరుతో కార్గిల్‌ యుద్ధాన్ని ప్రారంభించి శత్రు సైనికులను తరమికొట్టారు....
News

భారత్, పాకిస్థాన్ మధ్య వైరుధ్యాన్ని స్పష్టంగా చెప్పిన భారత రాయబారి

ఐక్యరాజ్యసమితి (యూఎన్) వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్‌ను "మతోన్మాదం, ఉగ్రవాదంలో కూరుకుపోయిన, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి సీరియల్ రుణగ్రహీత"గా అభివర్ణించింది. అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించడం, ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాల పరిష్కారం అనే...
News

ఆసుపత్రిలో మంత్రి ఇర్ఫాన్ అన్సారీ తనయుడు తనిఖీలు

ఝార్ఖండ్ ఆరోగ్య శాఖా మంత్రి ఇర్ఫాన్ అన్సారీ తనయుడు రాంచీలోని ఓ ఆసుపత్రిని తన స్నేహితులతో కలిసి సందర్శించడం వివాదానికి దారి తీసింది. అక్కడ సేవలు సరిగా ఉన్నాయా అంటూ రోగులను ప్రశ్నించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో మంత్రి తనయుడు తనిఖీలు...
NewsSeva

సేవా భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

నంద్యాల జిల్లా, సేవా భారతి సంఘమిత్ర సేవా సమితి, ఆధ్వర్యంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా, స్థానిక సేవా బస్తీలోని పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా సేవా ప్రముఖ్ శ్రీ సంఘా శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంఘమిత్ర సేవా...
News

శ్రీ మఠం పీఠాధిపతి 13వ చాతూర్మాస్య దీక్ష స్వీకరణ

మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థులు మంగళవారం తెల్లవారుజామున చాతుర్మాస్య దీక్ష స్వీకరించారు. శూన్య మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా శ్రీమఠంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెల్లవారుజామున పీఠాధిపతి దీక్షను స్వీకరించారు. ముందుగా రాఘవేంద్ర...
News

బైబిల్స్ పంపిణీ చేసిన టీటీడీ ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం!

తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీలో మరో ఇద్దరు అన్యమత ఉద్యోగుల వ్యవహరంపై ఫిర్యాదు అందింది. టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రభోదకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిగ ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేశారు. ఈ ఇద్దరిపై టీటీడీకి ఫిర్యాదు అందగా.....
ArticlesNews

ఆపరేషన్ సిందూర్‌కు అంకితమైన కావడి యాత్రలు

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పరమ శివుడి భక్తులు ప్రతీ యేటా శ్రావణ మాసంలో ‘కావడి యాత్ర’ చేస్తారు. ఆ యాత్ర చేసే వారిని ‘కావడియాలు’ అంటారు. వారు తమ స్వస్థలాల నుంచి హరిద్వార్, గోముఖ్, లేదా గంగోత్రి వంటి ప్రదేశాలకు...
News

“హిందూ దేవాలయం” కోసం బౌద్ధ దేశాల యుద్ధం..

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు చాలవన్నట్లు, ఇప్పుడు కొత్తగా థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రెండు బౌద్ధ దేశాలు 1000 ఏళ్ల కన్నా పురాతనమైన హిందూ ఆలయం కోసం కొట్టుకోవడం గమనార్హం. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే...
ArticlesNews

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 3 వ భాగం

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 2 వ భాగం ఇక్కడ చదవండి ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం ఇక్కడ చదవండి ఆరోపణలు.. ఆక్రోశాలు..! కేంద్ర ప్రభుత్వం కీళడి తవ్వకాల విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, తవ్వకాలను...
1 596 597 598 599 600 2,478
Page 598 of 2478