భయపెడుతున్న ముస్లింలు.. వలసపోతున్న హిందువులు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని బంగంగా ప్రాంతం నుంచి హిందూ కుటుంబాలు వలసపోతున్న వార్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానికంగా వుండే ముస్లిం ఛాందసులు హిందూ కుటుంబాలను తీవ్రంగా వేధిస్తున్నాయని, దీంతో హిందువులు వలసపోతున్నట్లు తెలుస్తోంది. బంగంగా ప్రాంతంలోని ప్రేమ్ నగర్...









