News

GalleryNews

కుటుంబ వ్యవస్థ సనాతనధర్మం ఇచ్చిన గొప్ప వరం.

కుటుంబ ప్రభోదన్ కుటుంబ వ్యవస్థ మన సనాతనధర్మం మనకిచ్చిన ఒక గొప్ప వరం. కుటుంబంలో అందరి మధ్య సుహృద్భావం, సహకారం ఉండడం అవసరం. అపుడే పరిస్థితులను ఎదుర్కొనగలిగిన మనస్థితి ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులను కూడా మనం క్షేమంగా, సౌమ్యంగా చక్కబెట్టే అవకాశం...
ArticlesNews

ధర్మమార్గం

ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి గోడల మీద ‘ధర్మోరక్షతి రక్షితః’ అన్న మాటలను చూస్తాం. కానీ ధర్మమార్గాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నామా అంటే.. ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. అంతులేని కోరికలను తీర్చుకోడానికి దైవాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తారు చాలామంది. అలాంటి...
News

లెజెండ్స్ లీగ్ ఎఫెక్ట్.. ‘పాకిస్థాన్’ పేరు వాడకంపై పీసీబీ నిషేధం!

భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మైదానంలోనే కాదు, వెలుపల కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 టోర్నమెంట్‌లో చోటుచేసుకున్న వివాదం కారణంగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక సంచలన నిర్ణయం...
News

హిందువులపై ఉగ్ర ముద్ర వేయాలని కాంగ్రెస్‌ చూసింది: ఫడణవీస్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్‌ బాంబు పేలుళ్ల(2008) తర్వాత హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. ఆరెస్సెస్‌లోని కొందరు నేతలను, హిందుత్వవాదులను లక్ష్యంగా చేసుకున్న ఆ పార్టీ ప్రణాళికా ప్రకారమే వారిపై ఉగ్రవాదులనే ముద్ర...
News

అలిపిరి ఆర్చిపై అన్యమత బొమ్మల కలకలం

తిరుమల తిరుపతి దేవస్థానంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారనే విషయం తెలిసిందే. అయితే.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల...
ArticlesNews

విశ్వమానవ సౌభ్రాతృత్వం కరుణశ్రీ కవిత్వం

( ఆగస్టు 4 - జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ) జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దంలో బాగా ప్రజాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో వినసొంపుగా...
News

రామ్ మాధవ్ సహా పలువురి పేర్లు చెప్పాలని వారు నాపై ఒత్తిడి తెచ్చారు

మాలేగావ్‌ పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన బిజెపి మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ . ఈ కేసు విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్...
News

హిందువులను టెర్రరిస్టులుగా యూపీఏ సర్కార్ చూపించింది: ఎంపీ రఘునందన్ రావు

మెదక్ లోని రామాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో హిందూ సంఘాలు, అఖిలపక్ష నాయకులు రామాలయం వద్దకు భారీగా వచ్చారు. దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకునేందుకు అధికారుల ప్రయత్నం చేశారు. అధికారులను అఖిలపక్ష నాయకులు, హిందుసంఘాలు అడ్డుకున్నాయి....
ArticlesNews

శ్రీనివాసుడి సన్నిధిలో శ్రావణ శోభ

ఆగస్టు 4 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు శ్రావణమాసాన్ని పండుగల మాసం అని కూడా అంటారు. దాదాపు ముప్పై రోజులు ఏదో ఒక పర్వదినమే! శ్రీనివాసుని అవతార నక్షత్రమూ, శ్రీకృష్ణజన్మాష్టమి, జ్ఞానదేవతామూర్తి అయిన హయగ్రీవస్వామి జయంతి తదితరమైనవి శ్రావణంలోనే రావడం విశేషం. అఖిలాండకోటి...
1 583 584 585 586 587 2,477
Page 585 of 2477