News

News

నాట్యకళను పాఠ్యాంశంలో చేర్చాలి

కూచిపూడి నాట్యకళను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వేదాంతం రాధేశ్యాం కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం బచ్చుపేట వేంక టేశ్వరస్వామి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో వేదాంతం రాధేశ్యాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భరతముని నాట్య సంప్రదాయానికి మూల పురుషుడన్నారు....
News

గాంధార విద్యలో రాణిస్తున్న విద్యార్థులు

ఎన్నో ప్రాచీన యుద్ధకళలకు నిలయం భారతదేశం. కళ్లకు గంతలు కట్టుకుని చుట్టూ ఉన్న పరిస్థితులను మనసుతో అంచనా వేస్తూ కత్తిసాము చేయడం, దారి వెంబడి వెళ్లడం ఇవన్నీ ఒకప్పటి విద్యలు. గాంధార విద్యగా పిలిచే ఈ ప్రక్రియకు తిరిగి ప్రాచుర్యం కల్పించడానికి...
News

పాఠాలుగా సైనిక ప్రముఖుల జీవితగాథలు: రక్షణ శాఖ

భారత సైన్యానికి చెందిన ప్రముఖులు ఫీల్డ్‌ మార్షల్‌ శామ్‌ మానెక్‌షా, బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ ఉస్మాన్, మేజర్‌ సోమనాథ్‌ శర్మల జీవిత విశేషాలను ఈ విద్యాసంవత్సరం పాఠ్య ప్రణాళికలో చేర్చినట్టు ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు వెల్లడించారు. ధైర్యం, విధుల పట్ల నిబద్ధత, త్యాగశీలతలతో నిండిన...
News

మతం దాచి పెళ్లాడితే పదేళ్ల జైలు

మత మార్పిడిలపై హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు హరియాణా చట్టవ్యతిరేక మతమార్పిడుల నిరోధక చట్టం 2022ను పాటించాలని జిల్లా కలెక్టర్లకు, పోలీసులకు ఆదేశాలు జారీ...
News

‘గణేష్ ఉత్సవాలు సజావుగా జరిగేలా చూడాలి’

సింగిల్ విండో ద్వారా గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారు ప్రభుత్వాన్ని కోరారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ...
News

వేర్పాటువాదానికి చెల్లు.. ప్రధాన స్రవంతిలోకి కశ్మీరీ నేతలు

ఒకప్పుడు వేర్పాటువాదంతో సతమతమైన జమ్మూకశ్మీర్‌లో నేడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, వేర్పాటువాద సంస్థలపై నిషేధం వంటి చర్యలతో.. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే స్థానికంగా అనేక మంది మాజీ...
News

ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు చెక్‌ పెట్టాం: ఆర్మీచీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారతీయ వాయుసేన పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని నేలకూల్చిందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది...
News

మూడు వందేభార‌త్ రైళ్లు ప్రారంభించిన మోదీ

దేశ ప్రధానమంత్రి మోదీ బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఆదివారం కెఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్ (KSR Railway Station) నుండి మూడు వందే భారత్ రైళ్ల ((Vande Bharat Trains)ను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో బెంగళూరు-బెళగావి, మాతా వైష్ణోదేవి కాత్రా-అమృత్సర్‌, నాగ్‌పూర్‌-పుణే వందే...
News

మేమే బాస్‌ అనుకునేవాళ్లకు భారత్‌ వృద్ధి నచ్చలేదు: రాజ్‌నాథ్‌ సింగ్‌

భారత్‌ వేగంగా అభివృద్ధి చెందడాన్ని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అందరికీ మేమే బాస్‌ అనుకునే వాళ్లకు భారత్‌ వృద్ధి నచ్చలేదని అన్నారు. తమతో సమానంగా భారత్‌ మారకూడదనే అహంకారంతో..దేశాభివృద్ధిని కుంటుపడేలా చేయడానికి ప్రయత్నాలు...
News

చతుర్విధ సాగుతో సత్ఫలితం

భారత వ్యవసాయ రంగంలో చతుర్విధ లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పోషకాహార భద్రత, పంటల్లో భిన్నత్వం, వాతావరణాన్ని తట్టుకునే పంటలు, టెక్నాలజీలు ఈ నాలుగు లక్ష్యాలని పేర్కొన్నారు. హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌...
1 572 573 574 575 576 2,477
Page 574 of 2477