నాట్యకళను పాఠ్యాంశంలో చేర్చాలి
కూచిపూడి నాట్యకళను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వేదాంతం రాధేశ్యాం కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం బచ్చుపేట వేంక టేశ్వరస్వామి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో వేదాంతం రాధేశ్యాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భరతముని నాట్య సంప్రదాయానికి మూల పురుషుడన్నారు....









