News

News

తాడేపల్లిలో వేద పాఠశాల

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలోని మలయాళ స్వాముల పెద్దాశ్రమంలో శృతి భారతి వేద పాఠశాలను ఏర్పాటు చేస్తు న్నట్టు జాతీయ సాంస్క్రిట్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గుళ్లపల్లి శ్రీరామ కృష్ణ మూర్తి తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తరగతులు...
ArticlesNews

వీరశైవుల ఇలవేల్పునకు 1,300 ఏళ్ల చరిత్ర

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చోళ రాజులు ఈ ఆలయ ఆలనాపాలన చూసుకున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ దేవుడు పూజలు...
News

వేద విద్యకు ఊతం

గుంటూరులో క్రేన్‌ రెలిజియస్‌ ట్రస్టు వ్యవస్థాపకులు గ్రంథి సుబ్బారావు, లక్ష్మీనరసమ్మ దంపతుల స్ఫూర్తితో ప్రస్తుత ఛైర్మన్‌ గ్రంథి కాంతారావు.. వేదవిద్యకు ఊతంగా నిలిచేందుకు వేద పాఠశాలను నిర్మించారు. ఇక్కడ విద్యార్థిగా చేరితే ఉచితంగా విద్య, వైద్యవసతి, భోజన తదితర సౌకర్యాలను పొంది...
News

నిర్మలా సీతారామన్‌కు ‘భారత లక్ష్మి’ ప్రదానం

కర్నాటకలోని చారిత్రక ఉడుపి శ్రీకృష్ణ మఠంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ‘భారత లక్ష్మి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తితో కలిసి శ్రీకృష్ణ మఠంలో వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. మఠంలోని...
News

జాతి పునర్ నిర్మాణంలో ఏబీవీపీ పాత్ర కీలకమైంది : కేంద్ర మంత్రి

విద్యా వ్యవస్థ మరియు దేశ నిర్మాణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఏబీవీపి రాష్ట్ర...
ArticlesNews

తెనాలి త్యాగం..రగిలిన రణం

( ఆగస్టు 12 - రణరంగ చౌక్ సంస్మరణ దినోత్సవం ) ఎన్ని తరాలైనా చెరిగిపోని చరిత్ర భారత స్వాతంత్ర్య పోరాటానిది. ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. అంతటి గొప్ప చరిత్రలో గుంటూరు జిల్లా తెనాలికి కూడా కొన్ని పేజీలున్నాయి....
News

‘‘ప్రభుత్వ వాహనం’’ అని రాసి, గోవులను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా

ఒడిశాలో గోవుల అక్రమ రవాణా నిరంతం పెరిగిపోతోంది. రాత్రిపూట కూడా స్మగ్లర్లు స్థానిక రోడ్లపై వుండే ఆవులను కూడా దొంగలిస్తున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే ఎవ్వరికీ అనుమానాలు రావొద్దని తమ ప్రైవేటు వాహనాలపై ప్రభుత్వ వాహనాలు అని రాస్తూ, ఏదో శాఖ...
News

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పుస్తకాలను నిషేధించిన జమ్ముకశ్మీర్ ప్రభుత్వం

జమ్మూ. జమ్మూలో అరుంధతి రాయ్, ఎజి నూరానీ, విక్టోరియా స్కోఫీల్డ్ మ డేవిడ్ దేవదాస్ రాసిన 25 పుస్తకాలను జమ్మూ & కె ప్రభుత్వం నిషేధించింది, "తప్పుడు కథనాలను ప్రోత్సహించడంతో పాటుగా, ఉగ్రవాదాన్ని గొప్పగా చూపిస్తున్నాయని అందుకే వాటిని జప్తు చేసినట్లు...
News

జైపూర్‌లో ఒకేసారి 108 సంస్కృత సంభాషణ శిబిరాలు

సంస్కృతాన్ని ప్రజల భాషగా మార్చాలనే లక్ష్యంతో, సంస్కృత భారతి జైపూర్ ప్రాంతం ఒక రోజు వర్క్‌షాప్ సెమినార్‌ను నిర్వహించింది. ఈ సెమినార్‌లో, ప్రధాన వక్త, సంస్కృత భారతి రాజస్థాన్ ప్రాంతీయ సంస్థ మంత్రి కమల్ శర్మ మాట్లాడుతూ సంస్కృతం మన మాతృభాష...
1 570 571 572 573 574 2,477
Page 572 of 2477