తాడేపల్లిలో వేద పాఠశాల
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలోని మలయాళ స్వాముల పెద్దాశ్రమంలో శృతి భారతి వేద పాఠశాలను ఏర్పాటు చేస్తు న్నట్టు జాతీయ సాంస్క్రిట్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గుళ్లపల్లి శ్రీరామ కృష్ణ మూర్తి తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తరగతులు...









