తమిళనాడులో వలస కార్మికులపై మతమార్పిడి వల.. హిందూమున్నని ఆగ్రహం
తమిళనాడులో ఉత్తర భారత వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని హిందీ మాట్లాడే పాస్టర్లు చేస్తున్న సువార్త కార్యకలాపాలపై డీఎంకే ప్రభుత్వం మౌనం వహించడాన్ని హిందూ మున్నాని తీవ్రంగా విమర్శించింది. తమిళనాడులోనే మతమార్పిడి జరిగినట్లు స్పష్టమైన సందర్భాలను విస్మరిస్తూ, ఇతర రాష్ట్రాల్లో క్రైస్తవ...









