News

News

వేదాలు అతిప్రాచీన విజ్ఞాన సంపదలు

భారతదేశ సంపద వేదాలని, ఇవి అతిప్రాచీన విజ్ఞాన సంపదలని పలువురు వేదపండితులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లె సత్యాభివర్థక నిలయంలోని టీటీడీ కల్యాణ మండపంలో 105వ వేదశాస్త్ర పరిషత్‌ కార్యక్రమాలు గురువారం వేదమంత్రాల ఘోషతో ప్రారంభమయ్యాయి. మూడురోజుల...
News

దేశానికి జాతిపిత.. ఈ ఊరికి మాత్రం దేవత

‘‘భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ.. తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధీ’’ అన్నారొక సినీ కవి. మహాత్మాగాంధీ అంటే జాతిపితగానే అందరికీ తెలుసు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో 350 ఇళ్లున్న కేదారిపురం గ్రామస్థులు మాత్రం ఆయనను దైవంగా కొలుస్తుంటారు....
News

ధర్మస్థలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న యూట్యూబర్లను తరిమిన భక్తులు

ధర్మస్థల దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని భక్తులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.ధర్మస్థలంలో దాదాపు 30 మంది స్వయంప్రకటిత యూట్యూబర్లతో భక్తులు తీవ్ర ఘర్షణకు దిగుతున్నారు.నిజానిజాలను తెలుసుకోకుండానే ధర్మస్థల దేవాలయం విషయంలో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారని భక్తులు...
News

ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్‌కు రాఖీ కట్టిన టిబెటన్ మహిళలు..

రక్షా బంధన్ పండుగను ఈ శనివారం(ఆగస్టు 9) దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమను ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా దేశంలోని అనేక మంది ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే...
News

అకస్మాత్తుగా గుడి ముందు ప్రత్యక్షమైన దేవుడి విగ్రహాలు

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం గారపాడులో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరూ అంత సంతోషం వ్యక్తం చేసే సందర్భం ఏంటా అనుకుంటున్నారా..? పెద్ద కథే ఉంది.. దేవుడి గుడిలో మాయమైన విగ్రహాలు.. అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి.. ఎలా అనుకుంటున్నారా..?...
News

వినూత్నంగా రాఖీ పండగను జరుపుకున్న స్కూల్ స్టూడెంట్స్

మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని అందరికీ తెలుసు. అయినా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరిట నరికేస్తున్నారు. అందుకే ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ జడ్పీ బాలుర పాఠశాల విద్యార్థులు కూడా...
News

దుర్గమ్మ దర్శనాలకొచ్చే ప్రముఖులు ముందే సమాచారమివ్వండి

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రముఖుల రద్దీ పెరిగి ప్రొటోకాల్‌ ఇబ్బందులు వస్తుండడంతో సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్‌ గురువారం ప్రకటించారు. ‘‘ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర వ్యవస్థలకు చెందిన ప్రముఖులు, వారి కుటుంబ...
News

ఐర్లాండ్‌లో చిన్నారిపై జాత్యహంకారం

విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నదే. తాజాగా ఐర్లాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల చిన్నారిపై తోటి పిల్లలు జాత్యాంహకారం ప్రదర్శించారు. ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన...
News

పద్మనాభస్వామి ఆలయం బి-నేలమాళిగపై ఉత్కంఠ..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో అత్యంత రహస్యమైన ‘బి-నేలమాళిగ’ తెరిచే అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తెరపైకి వచ్చిన ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యతను ఆలయ తంత్రికే...
News

నిజలింగస్వామి అలియాస్‌ మహమ్మద్‌ నిసార్‌

కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేట మఠాధిపతిగా వ్యవహరించిన నిజలింగస్వామి అలియాస్‌ మహమ్మద్‌ నిసార్‌ గురించి కలకలం రేపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గుండ్లుపేట తాలూకా చౌడహళ్లి గ్రామంలోని గురుమల్లేశ్వర విరక్తమఠం మఠాధిపతిగా నిజలింగస్వామీజీ వ్యవహరించారు. ఆయన ముస్లిం మతస్థుడని తెలియడంతో గ్రామస్థులు...
1 574 575 576 577 578 2,477
Page 576 of 2477