News

News

శంఖం ఊదడం ద్వారా స్లీప్ అప్నియా బాధితులకు ఉపశ మనం

శంఖం ఊదడం ద్వారా స్లీప్ అప్నియా బాధితులు ఉపశ మనం పొందొచ్చని పరిశోధకులు తేల్చారు. ఇలాంటివారికి శ్వాస వ్యాయామాల కన్నా ఇదే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొ న్నారు. రాజస్థాన్ లోని జైపుర్ కు చెందిన ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్...
News

శివ భక్తుడికి షాక్.. పనీర్ కర్రీలో చికెన్ ముక్క..

గత కొన్నేళ్లుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే హోటల్ ఫుడ్ తినాలన్న కోరికే చచ్చిపోతోంది. హోటల్ ఆహారంలో పురుగులు, బల్లులు, ఎలుకలు బయటపడ్డ సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌, చౌబేపూర్‌లోని ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్‌కు షాక్...
ArticlesNews

దేశ విభజన గాయాలు : ఆఢ్వాణీ స్మృతులు

అర్ధరాత్రి స్వతంత్రం అనుకుంటూ గొప్పగా కబుర్లు చెప్పుకుంటాం తప్పిస్తే, అంతకంటె ఒకరోజు ముందే మన దేశం నుంచి ఒక భాగం విడిపోయిందనీ, అదొక ప్రత్యేక దేశంగా ఏర్పడిందనీ గుర్తు చేసుకోవడం గొప్ప విషాదం. అహింసా యుద్ధంలో ఘన విజయం సాధించామని చెప్పుకుంటాం...
News

ఫ్రిస్కో హనుమాన్ ఆలయంలో కొలువైన శ్రీవారు

అమెరికాలో ప్రవాస భారతీయులు, తెలుగువారు అధికంగా నివసించే డల్లాస్ పరిసర ప్రాంతమైన ఫ్రిస్కోలో మైసూరు అవధూత దత్తపీఠ వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరాడు. ఆగష్టు 4వ తేదీ నుండి...
ArticlesNews

దేశ విభజన సమయంలో వేలాది మహిళలపై వరదలా పారిన హింస

దేశ విభజన లక్షలాది జీవితాలను విచ్ఛిన్నం చేసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్ర హింస, లైంగిక వేధింపులకు గురయ్యారు. లక్షలాది మందిపై లైంగిక దాడులు జరిగాయి. అయితే వెలుగులోకి వచ్చినవి మాత్రం అందులో పదిశాతమే. ఇక అనాధలుగా మిగిలిన లక్షలాది పిల్లలు...
News

‘దేవాలయాల్లో వ్యాపార ప్రకటనలు సరికాదు’

దేవాలయాల్లో భక్తులు విరాళంతో నిర్మించే కట్టడాలపై వ్యాపార ప్రకటనలు ఉంచడం సరికాదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన శ్రీవైభవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్థిక సహకారంతో...
News

మతం మారమని రమీజ్‌ వేధింపులు.. కేరళ విద్యార్థిని ఆత్మహత్య

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 23 ఏళ్ల సోనా ఎల్డోస్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు, అతని బంధువులు వివాహం చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని, అందుకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబం ఆరోపించింది....
News

కర్నూలులో కేశవ స్మృతి మండలి భవన నిర్మాణానికి భూమి పూజ

భారత సంస్కృతి సంప్రదాయాలను సంరక్షిస్తూ, దేశ సమైక్యతకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సేవలు ప్రశంసనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో కేశవ స్మృతి మండలి నూతన...
ArticlesNews

ఉరికొయ్యను చుంబిస్తూ..స్ఫూర్తి జ్వాలను రగిలిస్తూ.. గాదె చిన్నపరెడ్డి

( ఆగస్టు 13 - గాదె చిన్నపరెడ్డి బలిదానం ) దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా తమ సర్వాన్నీ త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో. అటువంటి మృతంజీవులలో ఒకరు గాదె చిన్నపరెడ్డి. తాను నమ్మిన మార్గంలో ముందుకెళ్లి ఉరికొయ్యను ముద్దాడిన...
1 568 569 570 571 572 2,477
Page 570 of 2477