పొరుగు దేశాల్లో హిందువులపై జరుగుతున్న హింసకాండపై భారత్ ఆందోళన
పొరుగు దేశాల్లో మైనారిటీపై జరుగుతున్న హింసపై భారత్ మరో సారి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. 2021 నుంచి పాకిస్తాన్ లో మైనారిటీలపై కనీసం 334 పెద్ద హింసాకాండలు జరిగాయని, అలాగే బంగ్లాదేశ్ లో 3,582 హింసాత్మక సంఘటనలు జరిగినట్లు భారత...









