News

News

పొరుగు దేశాల్లో హిందువులపై జరుగుతున్న హింసకాండపై భారత్ ఆందోళన

పొరుగు దేశాల్లో మైనారిటీపై జరుగుతున్న హింసపై భారత్ మరో సారి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. 2021 నుంచి పాకిస్తాన్ లో మైనారిటీలపై కనీసం 334 పెద్ద హింసాకాండలు జరిగాయని, అలాగే బంగ్లాదేశ్ లో 3,582 హింసాత్మక సంఘటనలు జరిగినట్లు భారత...
News

స్వామి గోవింద దేవ్ గిరి మహారాజ్ కి హెడ్గేవార్ ప్రజ్ఞా సమ్మాన్‌ అవార్డు ప్రదానం

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్య స్వామి గోవింద దేవ్ గిరి మహారాజ్ కి 36వ డాక్టర్ హెడ్గేవార్ ప్రజ్ఞా సమ్మాన్‌ అవార్డు వరించింది.ఈ సందర్భంగా పూజ్య స్వామీజీకి లక్ష రూపాయలతో పాటు సర్టిఫికేట్ ను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా...
News

సంస్కృతికి వేదాలు మూలం

వేదాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు మూలమని, వేదాల పరిరక్షణకు వేద విద్యార్థులు కృషి చేయాలని పండితులు, ఘనాపాఠీలు సూచించారు. ఏలూరు జిల్లా గణపవరం సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన 105వ వేద...
News

భద్రాద్రి దేవస్థానానికి ఐఎస్‌వో సర్టిఫికెట్‌

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం మరో అరుదైన ఘనతను సాధించింది. దక్షిణ అయో ధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దేవస్థానానికి ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్టైజేషన్‌ (ఐఎస్‌వో) గుర్తింపు లభించడం విశేషం. ఐఎస్‌వో 9001:2015, 22000:2018 సర్టిఫికెట్లను దేవస్థానం ఈవో ఎల్‌ రమాదేవికి...
News

తిరుమలలోని మఠాల్లో భద్రతా చర్యలు

తిరుమల భద్రత నిమిత్తం పోలీసుశాఖ తిరుమల తిరుపతి దేవస్థానం -టిటిడి విభాగాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు ప్రైవేటు మఠాల్లోనూ భద్రతను పెంచేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తిరుమలలోని దాదాపు 33 మఠాల్లో మెటల్‌ డిటెక్టర్ల ఏర్పాటు, సెక్యూరిటీ గార్డుల నియామకం,...
ArticlesNews

వశిష్టుడు మొదలు, నేటి ఆధునికుల వరకు గోవును సేవించి ధన్యులైన వారెందరో

ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలు తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్న చిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది అని మహా భారతం అనుశాసన...
News

మహారాష్ట్రలో 15న మాంసం అమ్మకాలపై నిషేధం

మహారాష్ట్రలో ఆగస్టు 15న గోకులాష్టమి సందర్భంగా.. ఆగస్టు 20న జైన పండుగ పర్యుషణ్ పర్వ సందర్భంగా కబేళాలు, మాంసం దుకాణాలు మూసేయాలని ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని మున్సిపల్ శాఖ...
News

జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోతున్న బెడ్‌రూం జిహాదీలు..

జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టులతో ఏళ్ల తరబడి ప్రత్యక్ష పోరాటం చేస్తున్న భద్రతా దళాలకు ప్రస్తుతం రహస్య శత్రువులను ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇంట్లోనే కూర్చుని సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ.. వర్గ విభేదాలను రెచ్చగొడుతున్న బెడ్‌రూం జిహాదీల రూపంలో...
News

తిరుమలకు వెళ్లే వాహనాలకు ఇకపై ఫాస్టాగ్‌ తప్పనిసరి!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఇకనుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది....
1 566 567 568 569 570 2,477
Page 568 of 2477