News

News

భారత్ లోని ధర్మం అందర్నీ ఏకం చేస్తుంది, ప్రపంచాన్నీ ఉద్ధరిస్తుంది : మోహన్ భాగవత్

భారత్ ఎల్లప్పుడూ ప్రపంచానికి శాంతి, ఆనందాన్ని ఇవ్వడానికే వుందని, ఇదో ప్రత్యేకమైన దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచానికి ధర్మాన్ని పంచడానికే భారత్ జీవిస్తోందని, అందుకే మన జాతీయ జెండా మధ్యలో ఓ ధర్మచక్రం వుందని...
News

హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి మరీ మతం మార్చేస్తున్నారు : మిళింద్ పరాండే

ముస్లింలలోని ఓ వర్గం హిందూ బాలికలను ట్రాప్ చేస్తూ, పక్కా ప్రణాళికతో కుట్రపన్ని, మతం మారుస్తున్నారని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే మండిపడ్డారు. హిందూ సమాజానికి ఇదో సవాల్ గా నిలుస్తోందన్నారు.లక్నోలో జరిగిన సాధు సంతుల సమావేశంలో...
News

పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. అమెరికా మాజీ అధికారి డిమాండ్

అణు దాడి గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన ప్రకటనకు అమెరికా నుంచి తీవ్ర స్పందన వచ్చింది. అమెరికా గడ్డపై పాకిస్తాన్ బెదిరింపులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ తెలిపారు....
News

గాజులపల్లి కాదు.. కొలువులపల్లి

గ్రామంలో ప్రభుత్వం ఉద్యోగం ఒకరు సాధిస్తేనే ఎంతో గొప్పగా చెప్పుకొంటారు. అలాంటిది చిన్న మారుమూల గ్రామంలో పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఆశ్చర్యం కలగకమానదు. అనంతపురం జిల్లా గుత్తిమండలంలోని ఇసుకరాళ్లపల్లి పంచాయతీలోని గాజులపల్లి గ్రామం ఈ ఘనకీర్తిని సాధించింది. గ్రామంలో...
News

వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికే ‘రైతుతో ఒక రోజు’

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకే రైతుతో ఒక రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయాశాఖ అధికారి మాధవరావు పేర్కొన్నారు. అనపర్తి మహాలక్ష్మిపేటకు చెందిన రైతు రాజగిరి శ్రీనివాసరావు ఇంట్లో రైతుతో ఒక రోజు కార్యక్రమం నిర్వహించారు. ఒక రోజు మధ్యాహ్నం...
News

లవ్ జిహాద్.. బిఇడి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం !

రంగారెడ్డి జిల్లాలో ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ మండలం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి హస్తినాపురంలో గిరిజన యువతి అనుమాదాస్పంగా ఆత్యహత్యాయత్నం చేసుకుంది. వెంటనే యువతిని...
News

మట్టి వినాయకుడిని పూజిద్దాం

ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తమ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పూజిద్దాం...
ArticlesNews

యోధులు మగ్గారు.. స్వేచ్ఛ నెగ్గింది!

 జాతి గుండెలలో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికితే, జైళ్లు నిండిపోక తప్పదు. దేశం ఆత్మ విస్మృతిని వదలించుకోవాలన్న క్షణంలోనే దేహం మీద సంకెళ్లు బిగుసుకుంటాయి. రెండు శతాబ్దాల పాటు విదేశీ పాలన మీద సాగిన భారత స్వాతంత్య్ర సమరంలో అక్షరాలా ఇదే జరిగింది....
News

మానవతా విలువలు చాటే కూర్మావతారం

మానవతా విలువలకు ప్రతీకగా దశావతారా ల్లోని కూర్మావతారం కనిపిస్తుందని డాక్టర్ కోగంటి వేంకట అప్పలాచార్యులు అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాల యంలోని పద్మావతి కల్యాణ వేదికపై 'కూర్మావతారం- మానవతా విలువలు' అనే అంశంపై ప్రవచనం జరిగింది. అప్పలాచార్యులు మాట్లాడుతూ కూర్మావతారం...
ArticlesNews

బ్రిటిష్ వారి నిష్క్రమణ, భారత స్వతంత్రం వెనుక నిశ్శబ్ద మారణహోమం

1947లో భారతదేశాన్నుంచి పాకిస్తాన్‌ను విభజించి, మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన రక్తపాతానికి కారణమైన తిరుగుబాట్లను రెచ్చగొట్టి, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళారు. స్వేచ్ఛా స్వతంత్రాలకు గుర్తుగా నిలవవలసిన క్షణాలు సామూహిక హత్యలు, హింసాత్మక స్థానచలనాలు, మతపరమైన భయాందోళనలతో వినాశకరమైన...
1 564 565 566 567 568 2,477
Page 566 of 2477