భారత్ లోని ధర్మం అందర్నీ ఏకం చేస్తుంది, ప్రపంచాన్నీ ఉద్ధరిస్తుంది : మోహన్ భాగవత్
భారత్ ఎల్లప్పుడూ ప్రపంచానికి శాంతి, ఆనందాన్ని ఇవ్వడానికే వుందని, ఇదో ప్రత్యేకమైన దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచానికి ధర్మాన్ని పంచడానికే భారత్ జీవిస్తోందని, అందుకే మన జాతీయ జెండా మధ్యలో ఓ ధర్మచక్రం వుందని...









