గుంటూరులో వేద పాఠశాల ప్రారంభం
ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ముతో చేసే కార్యాలు మాత్రమే సత్ఫలితాలిస్తాయని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. గుంటూరు జిల్లా పుత్తూరులో క్రేన్ రిలీజియస్ ట్రస్టు ఏర్పాటు చేసిన వేద పాఠశాలను ఆయన ప్రారంభించారు. అక్కడి వసతులను పరిశీలించిన చినజీయర్ స్వామి... వేద విద్యార్థులను...









