News

News

ఎస్వీ గోశాలలో అన్యమతస్థులు

తిరుపతి ఎల్‌ఎస్‌ నగర్‌ వద్ద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఎస్వీ గోసంరక్షణ శాలలో అన్యమతస్థులు ఉన్నట్లు గుర్తించారు. ఓ డెయిరీ అసిస్టెంట్‌ సత్యకృపవాణిపై అనుమానం రావడంతో టిటిడి తిరుపతి వీజీవో వచ్చి విచారించారు. డీఏ చరవాణిని తీసుకుని మెసేజ్‌లు...
News

అద్భుతం.. సరిహద్దుల్లో జెండా ఆవిష్కరణ

భారత రక్షణ శాఖ కల్పించిన అవకాశం జీవిత కాలం మర్చిపోలేని అద్భుత అనుభూతిని పంచిందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన గిరీష్‌చంద్ర చెమ్మగిల్లిన కళ్లతో తెలిపారు. పంద్రాగస్టును పురస్కరించుకుని శుక్రవారం భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతంలోని స్మితివ్యాలీలో భారత ఆర్మీ చీఫ్‌ కమాండ్‌...
News

సంక్షోభాలను అధిగమించి, పురోగమించే సామర్థ్యం భారత్ కి వుంది : దత్తాత్రేయ హోసబళే

ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొని, వాటిని అధిగమించి, తిరిగి పురోగమించే స్వభావం, సామర్థ్యం భారత జాతికి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అయితే ఈ లక్షణం పురాతన కాలం నుంచీ వస్తోందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే...
News

35 ఏళ్ళ నాటి కాశ్మీరీ హిందూ హత్యపై దర్యాప్తు ప్రారంభం

కాశ్మీరీ హిందూ సరళా భట్ దారుణ హత్య జరిగిన 35 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు, రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ)తో కలిసి ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 1990లో కాశ్మీరీ పండిట్ సరళా భట్ అపహరణ, హత్యపై జరుగుతున్న...
News

మైనారిటీ గురుకులాల్లో ఇస్లాంను ప్రోత్సహిస్తున్న సైఫుల్లా

తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల కార్యదర్శి సైఫుల్లా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇస్లాం మత వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సైఫుల్లాను విధుల నుండి తొలగించాలని ఖమ్మంలో...
News

పూరి ఆలయానికి భద్రతా ముప్పు.. గోడలపై హెచ్చరిక రాతలు

ఒడిశాలోని పూరి ఆలయ భద్రతపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ 'మా ఠాకురాణి మందిరం' గోడలపై హెచ్చరికలతో కూడిన రాతలు కనిపించడం ఈ ఆందోళనలకు దారితీసింది. టెంపుల్ పరిక్రమ ప్రాజెక్ట్ పాత్‌ వే ఎంట్రన్స్ సమీపంలో ఈ ఆలయం...
News

జరిస్కి సమస్య ఛేదన.. ప్రతిష్ఠాత్మక ‘రామానుజన్ ప్రైజ్’ సొంతం!

గణిత శాస్త్రంలో 70 సంవత్సరాలుగా ప్రపంచానికి మిస్టరీగా ఉన్న అత్యంత క్లిష్టమైన “జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లెం”కు పరిష్కారం చూపి, భారత గణిత ప్రతిభను ప్రపంచానికి చాటిన మహిళ ప్రొఫెసర్ నీనా గుప్తా. ఈ గణనీయమైన కృషికి గాను ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో...
News

సంఘమిత్రలో ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ప్రాంగణంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సమితి అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశమైన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రవీందర్ భారత...
News

‘ఆదికర్మయోగి’తో గిరిజన ప్రాంతాల్లో మార్పు

ఆదికర్మయోగి కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మార్పు తేవడానికి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. ఆదికర్మయోగి బ్లాక్‌ స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఆదికర్మయోగి...
News

త్రివర్ణ పతాకాల అలంకరణతో కన్నయ్య

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆ సేతు హిమాచలం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణపతాకాన్ని ఎగరవేశారు. జాతి నుంచి ఉద్దేశించి ప్రసంగించారు. డిల్లీ నుంచి గల్లీ వరకూ త్రివర్ణ పతాక...
1 562 563 564 565 566 2,477
Page 564 of 2477