News

News

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి విజ్ఞప్తి మేరకు ఉచిత విద్యుత్తు : ప్రభుత్వ నిర్ణయానికి అభినందనలు

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సహృదయంతో ఈనెల 27 నుండి జరిగే వినాయక చవితి నవరాత్రుల పందిర్లలో కావలసిన విద్యుత్తుని "ఉచితంగా" ఇవ్వాలని నిర్ణయించడంపై ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో చిన్న...
News

సైబర్‌ నేరగాళ్ల పనిపట్టే ‘చిత్రగుప్త’

సైబర్‌ భద్రత, రక్షణ రంగానికి పనికొచ్చే పరికరాల స్టార్టప్‌ ఎగ్జిబిషన్‌ను కాన్పుర్‌ ఐఐటీ ఢిల్లీలో నిర్వహించింది. ఇందులో ‘చిత్రగుప్త’ సాధనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రుషిత్‌ సోని అనే పూర్వ విద్యార్థి ఐఐటీ కాన్పుర్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ సహాయంతో దీన్ని అభివృద్ధి...
News

జోధ్‌పూర్ వేదికగా మూడు రోజుల పాటు ”ఆరెస్సెస్ సమన్వయ బైఠక్”

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ సమావేశం రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో జరగనున్నాయి. సెప్టెంబర్ 5,6,7 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమన్వయ సమావేశాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. గత సమన్వయ సమావేశాలు కేరళలోని పాలక్కాడ్...
News

ఆరెస్సెస్ విజయ దశమి ఉత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి కోవింద్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయ దశమి ఉత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రకటించింది. ఈ విజయ దశమితో ఆరెస్సెస్ కార్య శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ రెండో...
News

సంప్రదాయ వ్యవసాయ పద్ధతులపై ప్రజల్లో విశ్వాసం

ఆధునిక సాంకేతికత, పశుపోషణతో పాటు మిశ్రమ వ్యవసాయాన్ని చేయడం ద్వారా రైతులు మరింత ప్రయోజనాలు పొందుతారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు. ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చితులు, సవాళ్లను పరిగణనలోకి తీసుకొంటే మాత్రం వ్యవసాయ రంగంలో స్వావలంబన సాధించడం...
News

తెలుగు రాష్ట్రాల నుంచి భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల యాత్రికుల కోసం బైద్యనాథ్‌ ధామ్‌తో సహా అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర పేరుతో భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక పర్యాటక రైలును నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్‌ 9వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి...
News

ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి

ఆలయాల భూముల అన్యాక్రాంతం అంశంపై డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఈఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర ఆజాద్‌ ఆదేశించారు. మహానందిలోని టీటీడీ కల్యాణ మండపంలో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని దేవస్థానాల నిర్వాహకులతో...
News

చిరుధాన్యాల సాగుపై అవగాహన

అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నవజీవన్‌, హిపర్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షుడు కోసూరి రాజారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు....
News

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షణకు ఆది కర్మ యోగి

గిరిజనుల్లో అంతరాలను తగ్గించేందుకే ఆది కర్మ యోగి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆది కర్మ యోగి కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో పాలన, సేవలను అమలు చేసేందుకు...
ArticlesNews

మట్టి గణపయ్యలే మేలు

మట్టి గణనాథులను తయారు చేస్తూ వారంతా పర్యావరణ ప్రేమికులుగా మన్ననలు అందుకుంటున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం సమీపంలో విగ్రహాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. గత కొన్నేళ్లుగా మట్టి గణనాథులను తయారీ చేస్తున్నారు. కండ్రికగూడెం గ్రామానికి చెందిన నాగవరపు...
1 547 548 549 550 551 2,477
Page 549 of 2477