News

News

సముద్ర తీరంలో బయల్పడిన శ్రీకృష్ణుని విగ్రహం

మ బాపట్ల జిల్లా , చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామంలోని సముద్ర తీర ప్రాంతంలో పురాతన శ్రీకృష్ణుడి విగ్రహం బయటపడింది. చవితి వేడుకల్లో భాగంగా గణనాథుడి నిమగ్న కార్యక్రమాలకు వెళ్ళిన భక్తులకు తీరంలో ఓ నల్లటి రాయి కనబడటంతో భక్తులు పరిశీలించారు....
News

పార్లమెంటు ప్రాంగణంలో పూరీ జగన్నాథుని రథచక్రాలు

పార్లమెంటు ప్రాంగణంలో పూరీ జగన్నాథుని రథచక్రాలు కొలువుదీరనున్నాయి. శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం-SJTA ఈ మేరకు చేసిన ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర...
News

తిరుమల నంబి 1052 అవతార మహోత్సవాలు

ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1052వ అవతార మహోత్సవాన్ని ఆదివారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమ‌ల నంబి జీవిత...
News

అస్సాంలోని ధుబ్రిలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు పొడగింపు

రానున్న దుర్గాపూజ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడానికి అస్సాంలోని రాష్ట్రంలోని ధుబ్రి దక్షిణ సల్మారా జిల్లాల్లో ఎవరైనా అల్లర్లు సఈష్టించాలని ప్రయత్నిస్తే కనిపిస్తే కాల్చివేత ఆదేశం అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు, . భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు...
News

ఓనం వేడుకలకు దూరంగా ఉండమని చెప్పిన టీచర్…కేసు నమోదు చేసిన పోలీసులు

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో మత సామరస్యాన్ని దెబ్బతీసినందుకుగానూ ఒక ఉపాధ్యాయురాలిపై కేసు నమోదైంది. ముస్లిం విద్యార్థులను ఓనం వేడుకలకు దూరంగా ఉండమని విద్యార్థులకు వాయిస్ మెసేజ్ లో చెప్పినందుకు గానూ పాఠశాల యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే త్రిస్సూర్...
ArticlesNews

యూనెస్కో గుర్తించిన మన సాంస్కృతికతలు

భారతదేశ సాంస్కృతికత కొన్ని లక్షల సంవత్సరాల పురాతనమైనది, ఇది ఇప్పటికీ ఇంకా నవీనంగానే ఉంది. మనందరం ఆ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి వారసలం. ప్రపంచమంతా కూడా మన సాంస్కృతికత వ్యాపించి ఉంది. మనకు ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని యునెస్కో...
News

జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతోనే మా ఇళ్లల్లో విషాదాలు : నక్సల్స్ బాధితుల ఆగ్రహం

బస్తర్ లో నక్సలైట్ల బీభత్సానికి, అమానవీయ సంఘటనలకు బలై, తమ కుటుంబాలను కోల్పోయిన బాధితులంతా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ గోడును ఈ ప్రపంచానికి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ...
ArticlesNews

సామాజిక సమరసత

కనకదాసు విజయనగర సామ్రాజ్యంలో దండనాయకుడిగా ఉంటూ దైవ భక్తితో – చేతిలో ఏకతారతో హరినామకీర్తన చేసుకుంటూ ఉండే వాడు. ఒకసారి ఆయన ఉడిపిలో శ్రీకృష్ణదర్శనం కోసం వెళ్లాడు. ఆయనకు ఆలయ అధికారులు దర్శనం నిరాకరించారు. కనకదాసు భక్తితో శ్రీ కృష్ణునిగానం చేశాడు....
News

న్యూజిలాండ్ లో తెలుగు అష్టావధానం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం నిర్వహించబడింది. మెల్బోర్న్ నగరవాసులు, తటవర్తి గురుకులం సంస్థాపకులు, అవధాన శారదామూర్తి శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి...
News

‘రామ సేతు’… కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ గతంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రామసేతుకు సకాలంలో జాతీయ...
1 539 540 541 542 543 2,477
Page 541 of 2477