News

News

35 ఏళ్ల తర్వాత మొదటిసారి శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్ల రథయాత్ర..

వినాయక చతుర్థి వేడుకలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా పలుచోట్ల భక్తులు అట్టహాసంగా ఊరేగింపులు నిర్వహించి చివరిగా నిమజ్జనంతో గణనాథులకు వీడ్కోలు పలుకుతున్నారు. శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్లు గణేష్ చతుర్ధి ఉత్సవాల్లో భాగంగా రథయాత్ర నిర్వహించారు. 35 క్రితం కశ్మీర్‌లో తీవ్రవాదం...
News

వేదాలకు పుట్టినిల్లు కోనసీమ

అమలాపురంలోని ఇందుపల్లి అరవగరువు గణపతి మందిరంలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్‌, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్‌ వార్షిక వేదశాస్త్ర మహాసభ జరిగింది. కోనసీమ వ్యాప్తంగా వేద పండితులు పాల్గొని వేదలను ఘోషించారు. వారు మాట్లాడుతూ వేదాలతో లోకం సుభిక్షంగా...
News

పాఠశాలలో మత ప్రచారంపై హిందువుల ఆందోళన

కాకినాడ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మత ప్రచారం చేయడంపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ గోదావరి గట్టు వంతెన నుంచి గ్రామ వీధుల మీదుగా పంచాయతీ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు....
News

గణేష్ నిమజ్జనంలో ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలి

రాష్ట్రంలో భక్తిశ్రద్ధలతో జరుగుతున్న గణేష్ నవరాత్రులలలో భాగంగా వివిధ రోజులలో భక్తులు జరుపుతున్న నిమజ్జన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు సుమారు 11మంది స్వర్గస్థులు అయినందుకు బాధను వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తరపున రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు...
News

ఉప ముఖ్యమంత్రితో వి.హెచ్.పి. ప్రతినిధులు భేటీ

రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రెటరీ జనరల్ శ్రీ మిలింద్ పరాందే మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వి.హెచ్.పి. ప్రతినిధులు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం,...
News

ఇస్లాంలోకి మార్చారు..ఆస్తి లాక్కున్నారు

మాయమాటలు చెప్పడం ఇస్లాంలోకి మార్చడం బలవంతంగా లవ్ జిహాదీ చేయడం లేదా లాండ్ జిహాదీ చేయడం ముస్లింలకు పరిపాటి అయిపోయింది. ఎన్నోరకాల సంఘటనలు జరుగుతున్నప్పటికీ హిందూసమాజంలో ఇంకా మార్పు రావటంలేదు అనడానికి ఈ సంఘటన మరో ఉదాహరణ అయింది. వివరాల్లోకి వెళితే...
News

సేవికలు స్వ బోధ్ ను స్వీకరించాలి….సేవికాసమితి ప్రముఖ్ సంచాలికా శాంతక్క

రాష్ట్ర సేవికా సమితి, ఉత్కల్ ప్రాంత్ లో రెండు రోజుల ప్రాంత బైఠక్ కటక్‌లోని గతి రౌత్ పటానాలోని సరస్వతీ విద్యా మందిర్‌లో ప్రముఖ్ సంచాలికా శాంత అక్క , ఖేత్ర ప్రచారిక సుశ్రీ లతిక పాడిల సమక్షంలో ముగిసింది. ఈ...
News

విదేశీ దేవాలయాలతో దేవాలయాల అనుసంధానం!

* హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నూతన చైర్మన్ డా. దాసరి ప్రణాళికలు అరబ్ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా హిందువులు భారీ దేవాలయాలను నిర్మిస్తూ, సంప్రదాయపరంగా వాటిని నిర్వహిస్తూ, హిందూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. సంపన్న దేశమైన అమెరికాలో...
News

వనవాసుల వికాసానికి కల్యాణాశ్రమం పనిచేస్తోంది : దత్తాత్రేయ హోసబళే

భారత్ జాతీయ గుర్తింపును రూపొందించడంలో గిరిజన వారసత్వం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు.వనవాసీ కల్యాణాశ్రమం స్థాపన జరిగినప్పటి నుంచీ సమర్థవంతమైన, గౌరవనీయ, స్వావలంబనతో కూడిన గిరిజన సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి వుందన్నారు....
News

శ్రీశైలం దేవస్థానంలో ఆక్టోపస్‌ మాక్‌ డ్రిల్‌..!

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆక్టోపస్‌ బృందం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించింది. శ్రీశైలం క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ డ్రిల్స్‌ చేపట్టారు. భద్రతాపరమైన అంశాలపై దేవస్థానం కార్యాలయంలో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్‌...
1 537 538 539 540 541 2,477
Page 539 of 2477