News

News

భారత పురాతన విజ్ఞానంలో ఆధునిక అంతరిక్ష శాస్త్రం

శుభాంశుతోపాటు గగన్యాన్ ప్రాజెక్టు కోసం ఎంపి కైన వ్యోమగాములు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజీత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ లు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియంలో ప్రసంగించారు. భారత పురాతన నాగరికతకు సంబంధించిన విజ్ఞానంలో ఆధునిక అంతరిక్ష...
News

డిగ్రీ కోర్సుల్లో ప్రాచీన భారతీయ బీజగణితం

జాతీయ విద్యా విధానం (2020)లోని అభ్యసన ఫలితాల ఆధారిత పాఠ్యప్రణాళిక కూర్పులో భాగంగా డిగ్రీ కోర్సుల్లో కాలగణన, భారతీయ బీజగణితం, పురా ణాలకు సంబంధించిన పాఠాలను చేర్చాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ముసాయిదా ప్రతిపాదించింది. నారద పురాణంలో కనిపించే రేఖాగణితం,...
News

సంఘ్ రహస్య సంస్థ అనే వారికి వ్యాఖ్యాన మాల ఓ కనువిప్పు : అలోక్ కుమార్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఓ రహస్య సంస్థ అనే వారికి మూడు రోజుల ‘‘వ్యాఖ్యాన మాల’’ కనువిప్పు కలిగిందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని భవన్ మూడు రోజుల పాటు...
News

35 వేలమందితో విఘ్నేశ్వరుడికి ‘అథర్వశీర్ష’

వినాయక నవరాత్రులు వచ్చాయంటే విభిన్న రూపాల్లో కనిపించే గణపతులే కాదు.. మండపాల్లోని అలంకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అలా మహారాష్ట్రలోని పుణెలో శ్రీమంత్‌ దగ్దుషేత్‌ హల్వాయి గణపతి మందిరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....
ArticlesNews

సుదర్శన చక్రం.. పాక్‌ వెన్నులో కలవరం

కొత్తగా రాకెట్‌ ఫోర్స్‌ను సృష్టిస్తామని ప్రకటించిన పాకిస్థాన్‌.. 24 గంటల్లోనే పిడుగులాంటి వార్తను వినాల్సి వచ్చింది. ‘సుదర్శన్‌ చక్ర’ పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని, ప్రతిదాడి వ్యవస్థను మోహరించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ...
News

అక్షర దేవతలకో ఆలయం

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్‌లో అక్షర దేవతల ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మికవేత్త తోట సుబ్బారావు సంకల్పంతో నిర్మితమవుతున్న ‘శ్రీజ్ఞాన సరస్వతీ పీఠం’లో స్తంభాలపై అక్షర దేవతల రూపాలను చెక్కించారు. తెలుగు వర్ణమాలలో ఒక్కో అక్షరానికి ఉన్న దేవతామూర్తులను ఎంతో...
News

సంస్కృత వర్సిటీలో అబుదాబి స్వాముల సందర్శన

జాతీయ సంస్కృత వర్సిటీలో అబుదాబికి చెందిన అక్షర పురుషోత్తమ మందిర ప్రముఖులు బ్రహ్మ బిహారీ దాస్‌ స్వామితో పాటు 60మంది సాధువులు పర్యటించారు. బిహారి దాస్‌ స్వామి మాట్లాడుతూ, భారత దేశంలో సంస్కృత విశ్వవిద్యాలయం అద్భుతంగా ఉందని కొనియాడారు. సంస్కృతంతో పాటు...
News

బిహార్‌ జాబితాలో బంగ్లాదేశ్‌, అఫ్గాన్‌ ఓటర్లు..

బీహార్ లో ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బిహార్‌ ఓటర్ల జాబితాలో అనేకమంది బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, అఫ్గాన్‌ దేశస్థులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ దేశాలకు చెందిన అనేకమంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. వీరంతా...
News

ప్రతి భారతీయ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలుండాలి : మోహన్ భాగవత్

ప్రతి భారతీయ కుటుంభం కనీసం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు, భారతదేశ జనాభా స్థిరత్వం 2.1 లేదా అంతకంటే ఎక్కువ సంతానోత్పత్తి రేటును నిర్వహించడంపై ఆధారపడి ఉంటుందని అయన స్పష్టం...
News

ఏ సంస్థ మీదా సంఘ్ తన నిర్ణయాన్ని రుద్దదు : మోహన్ భాగవత్

సంఘ, బీజేపీ మధ్య వుండే సంబంధాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ మరోసారి స్పష్టతనిచ్చారు. ఆరెస్సెస్, దాని నుంచి ప్రేరణ పొందే సంస్థల మధ్య అభిప్రాయ భేదాలు వుండొచ్చు కానీ... మానసిక అంతరాలు మాత్రం వుండవని స్పష్టం చేశారు....
1 540 541 542 543 544 2,477
Page 542 of 2477