భారత పురాతన విజ్ఞానంలో ఆధునిక అంతరిక్ష శాస్త్రం
శుభాంశుతోపాటు గగన్యాన్ ప్రాజెక్టు కోసం ఎంపి కైన వ్యోమగాములు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజీత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ లు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియంలో ప్రసంగించారు. భారత పురాతన నాగరికతకు సంబంధించిన విజ్ఞానంలో ఆధునిక అంతరిక్ష...








