News

News

జమియత్ చీఫ్‌కి అస్సాం సీఎం వార్నింగ్..

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆల్ ఇండియా జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన సీఎం.. అసలు మదానీ ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మాత్రమే ఆయనకు ప్రాముఖ్యత లభించిందని అన్నారు....
News

గిరిజన భాషల కోసం ప్రారంభమైన ‘ఆది వాణి’

గిరిజన భాషల కోసం దేశంలోనే తొలిసారి AI-ఆధారిత ట్రాన్స్‌లేషన్‌ యాప్‌ ‘ఆది వాణి’ బీటా వెర్షన్‌ను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జాతీయ గౌరవ్ వర్ష్ (JJGV) వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...
News

గుర్తింపు లేకుండా కోర్సులు నడుపుతుండడంతో.. ఏబీవీపీ ఆందోళన

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో బారాబంకిలోని గదియాలోని రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో గుర్తింపు లేకుండా కోర్సులు నడుపుతుండడంతో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్- ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడంతో 24 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి...
ArticlesNews

నాటి వ్యవస్థకు కేంద్రం దేవాలయం

తీరాంధ్ర ప్రాంతంలో పంచారామాలు – అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట. శివుడు త్రిపురాసురులను జయించి, వారి ఇష్టలింగాన్ని భగ్నం చేసినప్పుడు, అది ముక్కలై ఈ ఐదు చోట్ల పడగా ఆరామాలు వెలిశాయి. భూగోళశాస్త్రజ్ఞుడు టాలమీ ‘‘త్రిలింగోన్‌’’ ‌గురించి ప్రస్తావిస్తాడు. ఇది...
News

మెల్‌బోర్న్ లో అష్టావధాన కార్యక్రమం

మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) నగరంలో న జనరంజన రేడియో సంస్థ, శ్రీవేద గాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆస్ట్రేలియా అవధాని, అవధానార్చనా భారతి, కవిరాజహంస, శారదామూర్తి తటవర్తి శ్రీ...
ArticlesNews

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 2 వ భాగం

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ – 1 వ భాగం ఇక్కడ చదవండి ఎవరీ చెన్నయ్య? ఇంతకీ ఈ ముసుగు మనిషి లేదా చెన్నయ్య ఎవరు? ఇతడు కర్ణాటకలోని మాండ్యాకు చెందిన వాడు. నిజానికి తమిళుడు. ఆ రాష్ట్రంలోనే 1980లో పుట్టాడు....
News

హిందూ సమాజంకు దేవాలయాలు అప్పగించండి!

ఆంధ్రప్రదేశ్ లోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి రాష్ట్రంలోని దేవాలయాలు అన్నింటిని ప్రభుత్వం నుండి విముక్తి చేసి హిందూ సమాజంకు అప్పగించే విధంగా బిజెపి చొరవ చూపాలని విశ్వహిందూ పరిషత్ కోరింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ను...
News

వినాయక నిమజ్జనంలో హిందువులపై సిఐ శ్రీనివాసులు దౌర్జన్యం..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29 వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ నిరసన వ్యక్తం చేసింది. వినాయక విగ్రహాలు...
News

దోషులుగా తేలిన వారికి భారత్ లో ప్రవేశం లేదు

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దోషులుగా తేలిన వారిని భారత్ లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు గూఢచర్యం, అత్యాచారం, హత్య, ఉగ్రవాద చట్టాలు, పిల్లల అక్రమ రవాణా, నిషేధిత సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారిని దేశంలోకి రానివ్వమని స్పష్టం...
ArticlesNews

భారత్ ను ఎన్నిసార్లు ఖండించారు?

సమీప గతం వరకు కూడా దక్షిణాసియాలో చాలా భాగం భారతదేశంగానే ప్రవర్ధిల్లిందా? చరిత్ర పుస్తకాలలో చెప్పకపోతేనేం! ఐదుసార్లు దక్షిణాసియాకు సరిహద్దులు ఏర్పడ్డాయని సామ్‌ ‌డాల్రింపుల్‌ ‌తన కొత్త పుస్తకం ‘ష్యాటర్డ్ ‌ల్యాండ్స్: ‌ఫైవ్‌ ‌పార్టిషన్స్’‌లో చక్కగా వివరించారు. ఒక విభజన చరిత్ర...
1 533 534 535 536 537 2,477
Page 535 of 2477