హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ – 1 వ భాగం ఇక్కడ చదవండి హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 2 వ భాగం ఇక్కడ చదవండి అనన్య ఎవరు? ధర్మస్థల సామూహిక ఖననాల కథనానికి ఊపు, అదనపు ఆకర్షణ తెచ్చిన పేరు...
బాపట్ల జిల్లా అద్దంకిలో లభించిన తరువోజ తొలి తెలుగు పద్య శాసనం తెలుగు భాషకు ప్రాచీనహోదా ఇచ్చే సమయంలో ఎంతో ఉపకరించింది. 1920 ప్రాంతంలో అద్దంకి నుంచి ధర్మవరం వెళ్లే దారిలో ఆనాటి మునసబు అద్దంకి కోటయ్య పొలంలో కూలీలు దున్నుతుండగా...
పర్యాటకం, అధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్యలంక తీరంలో గోవా తరహాలో విష సంస్కృతి తీసుకు వస్తే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామిజీ తెలిపారు. బాపట్ల పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ సభ్యుడు ప్రతాప్కుమార్ నివాసంలో సోమవారం...
భాద్రపద శుద్ధ షష్టి వ్యవసాయదారుల ఆరాధ్యదైవం శ్రీ భగవాన్ బలరామదేవుడి పుట్టినరోజు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆగష్టు నెల 29 న రైతు దినోత్సవ వేడుకలు జరిగాయి. బలరాముడు తన ఆయుధమైన నాగలి ద్వారా మనకు వ్యవసాయం చేయడం నేర్పాడు. వ్యవసాయానికి...
35 ఏళ్ల తర్వాత కశ్మీరీ పండితులు పురాతన శారదా భవాని ఆలయాన్ని తిరిగి తెరిచారు. బద్గాం జిల్లా, ఇచ్కూట్ గ్రామంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లింలను ముఖ్య అతిధిలుగా ఆహ్వానించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వ హిందూ పరిషత్ - VHP కేంద్రీయ సంఘటనా కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే జీ, కేంద్రీయ ఉపాధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు, భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి శ్రీ రవికుమార్, రాష్ట్ర...
( సెప్టెంబరు 5 - గురుపూజోత్సవం ) వ్యక్తిత్వ వికాసానికి విద్య మూల హేతువు. అజ్ఞానానికీ విజ్ఞానానికీ మధ్య అది సేతువు. తమస్సు తొలగించి, జీవితానికి ఉషస్సు తెచ్చి, శాశ్వతమైన తేజస్సును అందించేది - విద్య. జ్ఞాన శక్తితో, ఉదాత్తమైన యుక్తితో...
జమ్మూ కిష్త్వార్లోని సంగ్రాంభట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లయిన 16రోజులకే ఒక వ్యక్తి తన రెండవ భార్యను హత్య చేశాడు. నిందితుడు అమీర్ ముష్తాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేసారు మృతురాలి కుటుంబ...
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 20 మంది నక్సలైట్లు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నెల మూడో తేదీన (బుధవారం) మావోయిస్టు భావజాలంతో తాము విసిగిపోయామని, అందులో వున్నదంతా డొల్లే అన్న విషయాన్ని...
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్న మైనార్టీలకు కేంద్రం ఊరట కల్పించింది. వివిధ రకాల కారణాలతో డిసెంబరు 31, 2024 తేదీ లోపు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద పాస్పోర్టు, ఇతర పత్రాలు లేకపోయినా వారు...