News

News

మహిళల చైతన్యం కోసం సప్త శక్తి ‌సంగం

మహిళా లోకంలో చైతన్యం పెంచే దిశగా ‘సప్త శక్తి సంగం’ అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు.. విద్యాభారతి దక్షిణ భారత క్షేత్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వర రావు తెలిపారు. దీని ద్వారా సుమారు 76...
ArticlesNews

విలక్షణమైన కార్యపద్ధతితో ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం

వందేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో పోల్చదగిన మరో సంస్థ కనిపించదు. వేల సంవత్సరాల భారతీయ సామాజిక విలువలను వర్తింప చేసుకుంటూ, కాలగమనంలో సమాజ జీవనంలో ఏర్పడిన లోటుపాట్లను అధిగమిస్తూ ఓ ధృడమైన జీవనాన్ని ఏర్పాటు చేస్తూ,...
News

భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు,...
News

శ్రీశైల జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 16వ...
News

28 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. అక్రమంగా దేశంలోకి

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం.. దేశంలోని అక్రమ వలసదారుల ఏరివేత పై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నివాసితుల సంక్షేమ సంఘాలను విదేశీ దేశాలకు స్థలాలను నియమించడం లేదా అద్దెకు ఇవ్వడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. “అక్రమ...
News

లక్షన్నర నాణేలతో.. 18 అడుగుల శ్రీరాముడి విగ్రహం

ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.లక్షన్నర విలువైన నాణేలతో తయారు చేసిన శ్రీరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 18 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని లఖ్‌నవూలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఏర్పాటు చేశారు. దీనిని యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ ఆవిష్కరించారు. 1,...
News

అయోధ్యలో త్యాగరాజ స్వామి, పురందరదాసు, అరుణాచల కవి విగ్రహాల ఆవిష్కరణ

అయోధ్యలోని బృహస్పతి కుండ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి దక్షిణ భారతదేశానికి చెందిన ముగ్గురు గొప్ప సంగీత విద్వాంసుల విగ్రహాలను ఆవిష్కరించారు. శ్రీరాముడి పవిత్ర భూమి అయోధ్య ఒక అద్వితీయ సాంస్కృతిక ఘట్టానికి సాక్ష్యంగా...
News

‘‘లవ్ జిహాద్’’ నుంచి హిందూ అమ్మాయిలను కాపాడుకోవాలి

దేశంలో జరుగుతున్న లవ్ జిహాద్ పై జైన్ సన్యాసి కార్యశిరోమణి విదిత్ సాగర్ జీ మహారాజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ తో హిందూ సమాజానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందన్నారు. దీనిపై హిందువులు, హిందూ సంస్థలు అప్రమత్తంగా వుండాలని,...
News

రాత్రికి రాత్రే దేవాలయం మాయం…

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు గానీ, హిందువులకు గానీ రక్షణ లేకుండా పోతోంది. రాత్రికి రాత్రే దేవాలయాలకు ముప్పు ఏర్పడుతోంది. తాజాగా పల్లడం సమీపంలోని శతాబ్దాల నాటి మాధేశిలింగం అనే ఆలయం రాత్రికి రాత్రే అదృశ్యమైంది. దీనిని కూల్చేసినట్లు...
News

లష్కరే తోయిబా ఉగ్రవాది ప్రేలాపనలు..

ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్‌లో...
1 481 482 483 484 485 2,477
Page 483 of 2477