అనధికార గోవధశాలల గుట్టురట్టు
అనధికారిక గోవధశాలల గుట్టు రట్టయ్యింది. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి పశువులను గోశాలకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన కొంతమంది వ్యాపారులు మోతుకుపల్లిలో అక్రమంగా పశువధశాలలు నిర్వహిస్తున్నారు. పశువుల మాంసం విక్రయించడంతో పాటు కర్ణాటక...









