( ఆశ్వయుజ బహుళ తదియ - అట్లతద్దె ) ఆశ్వయుజమాసంలో బహుళ తదియ అట్లతద్దె. ఈ రోజున చంద్రోదయ గౌరీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. దీన్నే అట్లతద్దె వ్రతం అంటారు. వివాహితలు సంసార సౌభాగ్యం, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, పెళ్లి కాని...
నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సంఘ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాదా పురుషోత్తముడు ప్రభు శ్రీరాముని చరిత్రను ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి జయంతిని పురష్కరించుకుని, స్థానిక ఆర్టీసి బస్టాండ్ సమీపంలో వెలసిన ఆయన విగ్రహానికి మాలార్పణ...
ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రాల్లో అరుణాచల్ప్రదేశ్ ఒకటి. ఇక్కడి జిరో ప్రాంతం అనేక రమణీయ దృశ్యాలకు నెలవు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సహజసిద్ధ శివలింగం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. దీని ఎత్తు దాదాపు 25 అడుగులు. కర్దావ్ కొండపై సిద్ధేశ్వర్నాథ్...
తమిళనాడులోని మధురై నగరంలో నగరంలో ప్రముఖ మీనాక్షి అమ్మన్ ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఆలయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ముఖ్యంగా పరీక్షల...
చార్ ధామ్ దేవాలయాలను మూసివేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవి మతపరమైన ఆచారాలు మాత్రమే కాదు, సహజ, ఆచరణాత్మక సవాళ్లు కూడా. ఎత్తైన ప్రదేశాలలో ఉన్న ఈ దేవాలయాలు భారీ హిమపాతం, మంచు తుఫానులు, చల్లని గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది....
కె. కృష్ణ సాగర్ రావు ప్రపంచంలో కొన్ని సంస్థలు మాత్రమే వంద సంవత్సరాలుగా ఒక దేశపు దిశను నిశ్శబ్దంగా, స్థిరంగా ప్రభావితం చేశామని చెప్పుకోగలవు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అటువంటి దృగ్విషయం. ఇది కేవలం ఒక సంస్థ కాదు. ఇది...
పుణ్యక్షేత్రాలు సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం నవంబరులో రెండు భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. విజయవాడ బెంజిసర్కిల్లోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టూర్ ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. తమిళనాడు, కేరళ...
అమ్మానాన్నలు, గురువు తరవాత అతిథిని దైవస్వరూపంగా భావించడం మన సంప్రదాయం. సర్వకాల సర్వావస్థల్లోనూ అతిథులను సేవించమంటుంది భారతీయ సంస్కృతి. తల్లిదండ్రులు, గురువు నిత్యం మనతో ఉండి మన ఉన్నతికి మార్గదర్శకులవుతారు కాబట్టి వారిని సేవించుకోవడంలో అర్థముంది. మరి అనుకోకుండానో, పని మీదో...
నంద్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్, సామాజిక సమరసతా ఆధ్వర్యంలో నంద్యాలలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వాల్మీకి మహర్షికి పూలమాల సమర్పించి సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి యావత్ మానవాళికి సర్వోత్తమ ధార్మిక మార్గాన్ని నిర్దేశించే...
ప్రస్తుత సమాజంలో హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు ఐక్యంగా సంఘటితంగా ఏకమై పరిరక్షించుకుందామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో మండల కేంద్రమైన చిప్పగిరిలోని ఆర్ఎస్ఎస్ ఖండ ప్రముఖ రాజశేఖర్, రమేష్ బాబు, వీఆర్ఎ అశోక్...