తాళపత్రాల్లో ఏముందో తెరపై చూసేద్దాం
ఏడెనిమిది వందల ఏళ్ల క్రితం తాళపత్రాలపై రాసిన కావ్యాలలోని లిపిని, భాషను కృత్రిమమేధ(ఏఐ) ద్వారా డిజిటలీకరించారు ట్రిపుల్ఐటీ హైదరాబాద్ ఆచార్యులు ప్రొఫెసర్ రవికిరణ్. పదమూడో శతాబ్దపు కశ్మీర్ కావ్యాలను డిజిటల్ ప్రతుల్లోకి మార్చారు. ఇందుకోసం ఏఐతో అనుసంధానమైన ‘ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(ఓసీఆర్)’...









