పాక్ నుంచి బంగ్లాకు.. ఉగ్రవాదం ఎగుమతి
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గరినుంచి బంగ్లా-పాక్ దగ్గరవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తయ్యిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఇలాహి జహీర్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాడు. ఆయనతో పాటు పలువురు...









