గుంటూరులో ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అక్టోబర్ 26 ఆదివారం నాడు గుంటూరులో అరండల్ పేటలోని యోగిభవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిలభారత సహ సంఘటన కార్యదర్శి డాక్టర్ మురళీకృష్ణ గారు క్షేత్ర సంఘటన కార్యదర్శి శ్రీ కుమారస్వామి గారు పాల్గొన్నారు....









