News

News

శ్రీశైలంలో కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో పెరిగిన రద్దీ..

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం తరలివచ్చారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక మాసం పుణ్యకాలాన్ని...
News

దేవాదాయ శాఖ చట్టంలో త్వరలోనే మార్పులు : మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి

దేవాదాయ శాఖ చట్టంలో త్వరలోనే మార్పులు వస్తాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం కొండబిట్రగుంటలో రూ.5.38కోట్లతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి...
News

శబరిమల, ఎరుమేలిలో.. రసాయనాల కుంకుమపై నిషేధం: హైకోర్టు

హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలో.. ధర్మశాస్తాకు నిలయమైన ఎరుమేలిలో రసాయనాల కుంకుమ విక్రయాలకు కేరళ హైకోర్టు కళ్లెం వేసింది. భక్తుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, కెమికల్స్‌తో తయారైన కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు...
News

13వ పంచగవ్య ముగింపు సదస్సులో విశ్వప్రసన్న తీర్థస్వామి

‘ప్రాచీన కాలంలో ప్రతి దేవస్థానంలో పంచగవ్యను ప్రసాదంగా ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇందుకు కారణం దేశీ ఆవులు కనుమరుగవడమే’ అని ఉడిపి పేజావర అధోక్ష మఠం జగద్గురు విశ్వప్రసన్న తీర్థస్వామి తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో మూడు రోజులుగా...
News

అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లా వలసదారులు!

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐదురాష్ట్రాల్లోని దాదాపు పది చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ,...
News

వందేమాతరం ఆలాపనకు అనుమతినివ్వని తమిళనాడు ప్రభుత్వం

దేశమంతటా వందేమాతర గేయ 150 వ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే కోయంబత్తూరు జైలులోని చిదంబరం పిళ్లై విగ్రహం వద్ద వందేమాతరం పాడటానికి డిఎంకె ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఎంకె పాలన జాతీయ గౌరవాన్ని అగౌరవపరుస్తోందని బిజెపి...
ArticlesNews

‘ధర్మో రక్షతి రక్షితః’

“దేహానికి ఆత్మ ఎలాంటిదో – దేశానికి ధర్మం సైతం అలాంటిది. ఆత్మవినా దేహం ధర్మం వినా దేశం మృతప్రాయాలు, ఈ దేశ ధర్మానికి ప్రపంచంలోని ఏ ఇతర దేశ ధర్మాలకు పోలని ఒక విశిష్ట లక్షణ సంచయం ఉంది. అందువల్లనే మన...
News

తల్లిదండ్రులను దేవతల స్థానంలో కొలవడం భారతీయ సంస్కృతిలో భాగం

తల్లిదండ్రులపట్ల దయగల సంతానాన్ని పొందేందుకు పూర్వం యజ్ఞయాగాదుల వంటివి నిర్వహించేవారు. పరమ పవిత్రమైన భావనతో కార్యం చేపడితే తప్పక ఫలిస్తుంది. అందుకే లోక కల్యాణ కారకుడైన బిడ్డకోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. అటువంటి సత్సంతాన భాగ్యం కలిగిన తల్లిదండ్రుల...
News

సిక్కు మహిళ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. పాకిస్థాన్ వ్యక్తితో పెళ్లి..

సిక్కు మహిళ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తీర్థయాత్రల కోసం పాకిస్థాన్ వెళ్లిన ఆ మహిళ మతం మారి అక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ‘నిఖానమా’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి...
1 425 426 427 428 429 2,477
Page 427 of 2477