News

News

కేరళకు భారీ వర్ష సూచన.. అయ్యప్ప భక్తులకు అలర్ట్‌

తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దీంతో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు నవంబర్ 16 సాయంత్రం 5...
News

అక్రమ గోవధ, గోమాంస విక్రయం, ఎగుమతి.. ఏ రూపంలో జరిగినా కఠిన చర్యలు : పవన్‌ కల్యాణ్‌

విశాఖలో అక్రమంగా గో మాంసం నిల్వ ఘటనపై సీరియస్‌ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. గో మాంసం నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు వెంటనే బయటపడాలంటూ.. విశాఖ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన వెనుక...
News

గోష్పాద క్షేత్రంలో వైభవంగా గోదావరి హారతి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం గోదావరి నదికి అత్యంత వైభవంగా హారతి కార్యక్రమం నిర్వహించబడింది. గోష్పాద తీరాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. దీపాల వెలుగులు, వేదఘోషలు, నదీ తీరం పల్లకీ...
News

సామాజిక సమరసతకు సనాతన మార్గదర్శి

( నవంబర్ 17 - శ్రీ కావ్యకంఠ గణపతి ముని జయంతి ) గణపతి ముని లౌకిక, ఆలౌకికమైన అనేక విషయాలపై లొకానికి మార్గదర్శకమైన రచనలు చేశారు. తన జీవితాన్ని తపస్సుకి, సమాజొద్ధరణకి వెచ్చించి, జాతి ఉద్ధరణకు అవసరమైన దాదాపు అన్ని...
News

అర్చకుడ్ని అవమానించిన క్రిస్టియన్ బస్సు కండక్టర్

తమిళనాడులో హిందువులకు అవమానాలు ఎదురవుతూనే వున్నాయి. తాజాగా తమిళనాడు ఆర్టీసీ బస్సు కండక్టర్ ఓ అర్చకుడిని తీవ్రంగా అవమానించాడు. హిందూ అర్చకుడు బాల సుబ్రమణియన్ తన కుటుంబంతో కలిసి బస్సులో ప్రయాణించాడు. ఈ సమయంలోనే అర్చకుడి విషయంలో మత పరమైన వివక్ష...
ArticlesNews

రాజకీయ అనాధలుగా బ్రిటన్ లో సిక్కులు

పి నవీన్, సీనియర్ జర్నలిస్ట్ వలస వ్యతిరేక వాదనలు, ప్రచారాల వల్ల బ్రటన్‌లో నివసిస్తున్న దక్షిణాసియా వాసుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ముఖ్యంగా సిక్కు సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. ఒకప్పుడు సురక్షితం అనుకున్న దేశంలో ఉండలేమన్న ఆలోచనలు విస్తరిస్తున్నాయి. పెరిగింది. చాలా...
News

దేవాలయాల విముక్తి కోసం కొచ్చి కేంద్రంగా ఉద్యమం ప్రారంభం

దేవాలయాల విముక్తి కోసం కేరళ రాష్ట్రం కొచ్చి కేంద్రంగా ఓ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. చారిత్రాత్మక మందిరాల ప్రవేశ ప్రకటన అన్న 89 వ వార్షికోత్సవం సందర్భంగా కొచ్చిలో హిందూ సంస్థల ఐక్య వేదిక ‘‘దేవాలయ పార్లమెంట్’’ ను నిర్వహించింది. కేరళ...
News

శబరిమలకు ప్రత్యేక రైలు

అయ్యప్పస్వాముల రద్దీని పురస్కరించుకుని నాందేడు నుంచి కడప మీదుగా కొల్లంకు ప్రత్యేక రైలును నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (07111) నవంబర్‌ 20, 27, డిసెంబర్‌ 4,...
News

“డాక్టర్ హెడ్గేవార్ సూత్రకార్ అయితే, గురూజీ భాష్యకార్’’ : సీఆర్ ముకుంద

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండో సరసంఘచాలక్ గురూజీ (గోళ్వాల్కర్) సంఘ్ అనే విత్తనాన్ని సంరక్షించి, పెంచి, మర్రిచెట్టుగా చేశారని సహ సర్ కార్యవాహ సీ.ఆర్. ముకుందా అన్నారు. విభజన అన్న అత్యంత సంక్షిష్టమైన సమయంలో సంఘ్ తత్వాన్ని సంరక్షించి, విస్తరించారన్నారు. గుజరాత్...
ArticlesNews

పత్రికా రత్నాలు

వృత్తాంత పత్రిక. వృత్తాంతం అంటే సమాచారం.సమాచారాన్ని విస్తరించి అందించేదే పత్రిక.‘వృత్తాలు’ పేరుతో తెలుగులో ఒక పత్రిక ఉండేది. అదీ 1838లో. అది నడిచింది మటుకు మూడేళ్లే! ప్రచురణ స్థలం మద్రాసు.తెలుగులో వెలువడిన తొలి పత్రికల్లో అదొకటి.వృత్తాంతిని అనే మరో పత్రికా తెలుగులో...
1 426 427 428 429 430 2,477
Page 428 of 2477