యూపీ కోర్టు పేలుళ్లకు 18 ఏళ్లు : ‘రిహాయి మంచ్’కు ‘ఉగ్రవాద ప్రేమ’ ఎలా పుట్టింది?
2007 నవంబర్ 23 మధ్యాహ్నం లక్నో, వారణాసి, ఫైజాబాద్ జిల్లాల కోర్టుల్లో వరుసగా 6 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 18 మంది మరణించారు. 86 మంది గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు...









