News

ArticlesNews

యూపీ కోర్టు పేలుళ్ల‌కు 18 ఏళ్లు : ‘రిహాయి మంచ్’కు ‘ఉగ్రవాద ప్రేమ’ ఎలా పుట్టింది?

2007 నవంబర్ 23 మధ్యాహ్నం లక్నో, వారణాసి, ఫైజాబాద్ జిల్లాల కోర్టుల్లో వరుసగా 6 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 18 మంది మరణించారు. 86 మంది గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు...
News

శ్రీశైలం దేవస్థానం పేరిట నకిలీ వెబ్‌సైట్ కలకలం

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్‌సైట్ కలకలం రేపుతోంది. మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాళ్లు వల వేసి.. దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని 'జస్ట్ డయల్' యాప్ పేరిట మోసం చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీ టూరిజం వసతి...
ArticlesNews

కేరళలో పేదరిక నిర్మూలన జరిగిందా?

సామాజిక సంస్కరణలు, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే బాగా ముందున్నట్టు కేరళ గణాంకాలు, రికార్డులు ప్రతి ఏటా తెలియజేస్తుంటాయి. నిజానికి ప్రపంచంలో మరే అగ్రరాజ్యంలోనూ లేనంతగా కేరళ రాష్ట్రం ఈ అంశాల్లో దూసుకుపోతున్నట్టు...
News

అరుణాచల్ ప్రదేశ్ మహిళకు చైనాలో తీవ్ర అవమానం

భారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్ మహిళకు చైనాలో తీవ్ర అవమానం ఎదురైంది. ఆమె భారత పాస్‌పోర్ట్‌పై పుట్టిన ప్రదేశంగా అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటాన్ని చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అంగీకరించలేదు. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనంటూ ఆమెను గంటల తరబడి...
News

‘సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు..’

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వరల్డ్ సింధీ హిందూ ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్స్ -VSHFA నిర్వహించిన ‘స్ట్రాంగ్ సొసైటీ – స్ట్రాంగ్ ఇండియా’ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింధ్ భూభాగం...
News

ఆయుధాలు వీడేందుకు సిద్ధం: మావోయిస్టుల ప్రకటన

ఆయుధ విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ నిలిపివేస్తే...
Newsvideos

ఆత్మబలిదానంతో హిందూ జాతిని చైతన్యపరిచిన శ్రీ గురు తేగ్ బహదూర్

తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. 1678 వైశాఖ కృష్ణ పంచమి నాడు శ్రీ గురు తేగ్ బహదూర్...
News

అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మంగళవారం మరో ముఖ్య ఘట్టానికి వేదిక కానుంది. ఆలయ శిఖరంపై ధ్వజారోహణ (పవిత్ర జెండాను ఎగురవేసే) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి అయినందుకు గుర్తుగా జరిగే ఈ...
ArticlesNews

మానవజాతి నిజమైన రక్షకుడు శ్రీ గురు తేజ్ బహదూర్

( మార్గశిర శుక్ల పంచమి - శ్రీ గురు తేజ్ బహదూర్ బలిదాన్ దివస్ ) తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్...
News

215 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన ఇస్లామిక్ తీవ్రవాదులు..

నైజీరియాలో ఇస్లామిక్ తీవ్రావాదులు చేస్తున్న కిడ్నాప్‌ల పరంపర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే 25 మంది విద్యార్థులను అపహరించుకెళ్లిన దుండగులు.. తాజాగా 215 మంది చిన్నారులను, 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. ఇది వారంలో జరిగిన రెండో అపహరణ కాగా.. విద్యార్థుల...
1 413 414 415 416 417 2,477
Page 415 of 2477