కాశీ, అయోధ్య, గోరఖ్పూర్లలో AI ఆధారిత స్మార్ట్ నిఘా వ్యవస్థలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమంది పర్యాటకులు, ధార్మికులు వచ్చే ప్రదేశాలైన వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని శ్రీ రామమందిరం, గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయాలలో అధునాతన AI- ఆధారిత నిఘా వ్యవస్థలను అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. స్మార్ట్ టూరిజం , డిజిటల్...









