News

News

కాశీ, అయోధ్య, గోరఖ్‌పూర్‌లలో AI ఆధారిత స్మార్ట్ నిఘా వ్యవస్థలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమంది పర్యాటకులు, ధార్మికులు వచ్చే ప్రదేశాలైన వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని శ్రీ రామమందిరం, గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాలలో అధునాతన AI- ఆధారిత నిఘా వ్యవస్థలను అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. స్మార్ట్ టూరిజం , డిజిటల్...
News

ఢాకాలో కలకలం రేపిన భారత వ్యతిరేక నినాదాలు

భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజధాని ఢాకాలో ఇటీవల కొందరు వ్యక్తులు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. దీని వెనుక పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల హస్తం...
News

జీవితానుభవాల జ్ఞాన సారాంశమే గీత : మోహన్ భాగవత్

ఈ నెల 25 న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడుల రోజులు ముగిశాయని, రామాలయంపై మన జెండాను ఎగరవేయబోతున్నామని అన్నారు. లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్...
News

దేశ వ్యాప్త పేలుళ్లకు ప్లాన్ చేశాం.. నేరాన్ని అంగీకరించిన ముజమ్మిల్!

ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక విషయాలు రాబట్టారు. ఇక కుట్ర వెనుక ఎవరున్నది అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇక టెర్రర్ మాడ్యూల్ ప్రకారం అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఉగ్ర డాక్టర్ల బృందం కుట్ర...
News

తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు..

ప్రముఖ యాంకర్ శివజ్యోతి తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి అక్కడ క్యూ లైన్లో నిలవడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. శ్రీవారి ప్రసాదంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ సంఘాలు,...
News

సంస్కృతంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌కు బీజేపీ కౌంట‌ర్

సంస్కృతం మ‌ర‌ణించిన భాష అని ఉద‌య‌నిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఒక భాష‌ను త‌క్కువ‌గా చూసి మ‌రో భాష‌ను మెచ్చుకోవ‌డం సరికాదు అని త‌మిళ‌సై సౌంద‌ర్య‌రాజ‌న్ అన్నారు. గ‌తంలో ఓసారి స‌నాత‌న...
News

ఢిల్లీ పేలుడు పాక్‌ పనే.. ‘దాయాది నేత’ స్పష్టం

ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు వెనుక పాక్‌ హస్తం ఉందని స్పష్టం అయ్యింది. ఈ దాడితో పాకిస్తాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందంటూ ఆ దేశ రాజకీయ నేత ఒకరు బహిరంగంగా ప్రకటించడంతో దాయాది దేశం తీరు...
ArticlesNews

ఆధ్యాత్మిక విశిష్ట మానస యాత్ర

పంచ సరోవారాల్లో హిమాలయ పర్వతశ్రేణిలోని మానస సరోవరం ఒకటి. టిబెట్‌ ‌ప్రాంతంలోని కైలాస పర్వతం దగ్గరలో సముద్రానికి సుమారు 4,590 మీటర్ల ఎత్తులో గల ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తునగల తీయని నీటి సరస్సులలో ఒకటిగా చెబుతారు. దీని పరిధి దాదాపు...
News

ఉగ్రవాదం కాదు ముస్లిం మహిళలు సాధికారత దిశగా ఆలోచన చేయాలి : టర్కీ సామాజిక కార్యకర్త సూచన

భారతదేశంలోని ముస్లిం మహిళలకు టర్కీ మహిళా సామాజిక కార్యకర్త కీలక విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం కంటే సాధికారత వైపు చూడాలని వారు సూచించారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కారు పేలుడు ఘటనలో ఒక మహిళా వైద్యురాలి పాత్ర ఉండటాన్ని...
News

ఆధ్యాత్మిక, ధార్మిక, చారిత్రక ఘట్టాలకు నిలయాలు నదులు

ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. అందుకే, జీవనదులంటారు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించేవాటిని...
1 414 415 416 417 418 2,477
Page 416 of 2477