News

News

అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మంగళవారం మరో ముఖ్య ఘట్టానికి వేదిక కానుంది. ఆలయ శిఖరంపై ధ్వజారోహణ (పవిత్ర జెండాను ఎగురవేసే) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి అయినందుకు గుర్తుగా జరిగే ఈ...
ArticlesNews

మానవజాతి నిజమైన రక్షకుడు శ్రీ గురు తేజ్ బహదూర్

( మార్గశిర శుక్ల పంచమి - శ్రీ గురు తేజ్ బహదూర్ బలిదాన్ దివస్ ) తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్...
News

215 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన ఇస్లామిక్ తీవ్రవాదులు..

నైజీరియాలో ఇస్లామిక్ తీవ్రావాదులు చేస్తున్న కిడ్నాప్‌ల పరంపర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే 25 మంది విద్యార్థులను అపహరించుకెళ్లిన దుండగులు.. తాజాగా 215 మంది చిన్నారులను, 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. ఇది వారంలో జరిగిన రెండో అపహరణ కాగా.. విద్యార్థుల...
News

కాశీ, అయోధ్య, గోరఖ్‌పూర్‌లలో AI ఆధారిత స్మార్ట్ నిఘా వ్యవస్థలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమంది పర్యాటకులు, ధార్మికులు వచ్చే ప్రదేశాలైన వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని శ్రీ రామమందిరం, గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాలలో అధునాతన AI- ఆధారిత నిఘా వ్యవస్థలను అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. స్మార్ట్ టూరిజం , డిజిటల్...
News

ఢాకాలో కలకలం రేపిన భారత వ్యతిరేక నినాదాలు

భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజధాని ఢాకాలో ఇటీవల కొందరు వ్యక్తులు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. దీని వెనుక పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల హస్తం...
News

జీవితానుభవాల జ్ఞాన సారాంశమే గీత : మోహన్ భాగవత్

ఈ నెల 25 న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడుల రోజులు ముగిశాయని, రామాలయంపై మన జెండాను ఎగరవేయబోతున్నామని అన్నారు. లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్...
News

దేశ వ్యాప్త పేలుళ్లకు ప్లాన్ చేశాం.. నేరాన్ని అంగీకరించిన ముజమ్మిల్!

ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక విషయాలు రాబట్టారు. ఇక కుట్ర వెనుక ఎవరున్నది అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇక టెర్రర్ మాడ్యూల్ ప్రకారం అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఉగ్ర డాక్టర్ల బృందం కుట్ర...
News

తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు..

ప్రముఖ యాంకర్ శివజ్యోతి తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి అక్కడ క్యూ లైన్లో నిలవడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. శ్రీవారి ప్రసాదంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ సంఘాలు,...
News

సంస్కృతంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌కు బీజేపీ కౌంట‌ర్

సంస్కృతం మ‌ర‌ణించిన భాష అని ఉద‌య‌నిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఒక భాష‌ను త‌క్కువ‌గా చూసి మ‌రో భాష‌ను మెచ్చుకోవ‌డం సరికాదు అని త‌మిళ‌సై సౌంద‌ర్య‌రాజ‌న్ అన్నారు. గ‌తంలో ఓసారి స‌నాత‌న...
News

ఢిల్లీ పేలుడు పాక్‌ పనే.. ‘దాయాది నేత’ స్పష్టం

ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు వెనుక పాక్‌ హస్తం ఉందని స్పష్టం అయ్యింది. ఈ దాడితో పాకిస్తాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందంటూ ఆ దేశ రాజకీయ నేత ఒకరు బహిరంగంగా ప్రకటించడంతో దాయాది దేశం తీరు...
1 412 413 414 415 416 2,475
Page 414 of 2475