అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మంగళవారం మరో ముఖ్య ఘట్టానికి వేదిక కానుంది. ఆలయ శిఖరంపై ధ్వజారోహణ (పవిత్ర జెండాను ఎగురవేసే) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి అయినందుకు గుర్తుగా జరిగే ఈ...









