దేశం, ధర్మం భారతీయ సమాజానికి రెండు కళ్లు
భారతీయ సమాజానికి రెండు కళ్లలాంటి దేశ, ధర్మాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శృంగేరిపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీస్వామి సూచించారు. ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరిగిన పాదపూజ అనంతరం అనుగ్రహభాషణ చేశారు. ‘ప్రజలు దేశాన్ని గౌరవించుకుంటూనే...









