వందేమాతర గేయంపై జాతీయస్థాయి పోటీలు
జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని విద్యార్థులు, యువ కళాకారులకు మూడు రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవి.. ‘సమృద్ధి కా...









