News

News

ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్ లాల్ తో రాష్ట్ర మంత్రుల భేటీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-RSS అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్ లాల్ తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2006-19 వరకు రామ్ లాల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా(సంస్థ), ఆర్ఎస్ఎస్ లో వివిధ...
News

ఒంటిమిట్టలో భక్తులకు నిత్యాన్నదానం సేవలు అందుబాటులోకి

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఆ మేరకు ఉన్నత స్థాయిలో ఆమోద ముద్ర వేశారు. తితిదేకి అధికారికంగా ఉత్తర్వులు అందగానే...
News

రామాలయ సముదాయంలో కరసేవకుల స్మారక చిహ్నాం : వీహెచ్పీ

కరసేవకుల జ్ఞాపకార్థం రామాలయ సముదాయంలో ఒక అందమైన స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు. 500 సంవత్సరాల పోరాటం తర్వాత, ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ఇది కరసేవకుల విజయం....
News

పాక్ కుట్రను చేధించి 50 మంది ప్రాణాలను కాపాడిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌

పాకిస్థాన్ కుయుక్తులను పసిగట్టి మన భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు దీటుగా బదులిస్తుంటాయి. అలాంటి ఒక కుట్రనే మన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌-CISF ఛేదించి.. 250 మంది ప్రాణాలను కాపాడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం...
News

అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం భూమిపూజ

దేవతల రాజధాని ఎలా ఉంటుందో.. అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు...
News

3, 4, 5 తేదీల్లో జాతీయ గిరిజన విద్యార్థుల సాంస్కృతికోత్సవాలు

రాష్ట్రంలో డిసెంబరు 3, 4, 5 తేదీల్లో 6వ జాతీయ ఏకలవ్య గురుకుల విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 1,800 మంది గిరిజన విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి 110 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర...
News

వైకుంఠద్వార దర్శనాలలో సామాన్య భక్తులకు పెద్దపీట : టిటిడి ఛైర్మన్‌

తిరుమలలో డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 10 రోజుల్లో 7 రోజులు టోకెన్లు లేకుండా...
News

కృష్ణమ్మకు వైభవంగా మహావస్త్ర సమర్పణ

ఎన్టీఆర్ జిల్లా నాగాయలంక వద్ద నిరంతరం ప్రవహిస్తున్న పవిత్ర కృష్ణానదికి భక్తులు మహా వస్త్ర సమర్పణను వేడుకగా నిర్వహించారు. సర్వ పాపహరణిగా సాగర జలాలతో కలిసి తమను నిరంతరం తరింపజేస్తున్న నదీమతల్లికి కృతజ్ఞతగా 500 చీరలను సమర్పించారు. సాయంత్రం ఐదు గంటలకు...
News

తేగ్‌ బహాదుర్‌ జీవితం, త్యాగచరిత్ర స్ఫూర్తినిస్తాయి : ప్రధానమంత్రి

సత్యం, న్యాయం, విశ్వాసాల పరిరక్షణను తన ధర్మంగా సిక్కుల తొమ్మిదో పవిత్ర గురువు తేగ్‌ బహాదుర్‌ భావించారని, వాటి కోసం ప్రాణత్యాగం చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన 350వ బలిదాన దినం సందర్భంగా హరియాణాలోని కురుక్షేత్రలో ఏర్పాటు చేసిన సమావేశంలో...
News

రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే "జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని" రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబునాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం...
1 407 408 409 410 411 2,475
Page 409 of 2475