News

News

అర్ధరాత్రి ఆవుల తరలింపు అడ్డుకున్న పోలీసులు

విజయనగరం జిల్లా నుంచి విశాఖ నగరానికి అక్రమంగా తీసుకొస్తున్న గోవులను ఆరిలోవ పోలీసులు పట్టుకున్నారు. ఐదు వ్యానుల్లో తరలిస్తున్న 41 ఆవులను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. విజయనగరం జిల్లా గుర్ల ప్రాంతం నుంచి అర్ధరాత్రి...
News

ఆదివాసీ యువ సమ్మేళనం

పార్వతీపురం మన్యం జిల్లా  గుమ్మలక్ష్మీపురం మండలంలోని కుక్కిడి జంక్షన్‌ వద్ద ఆర్ట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 10న ప్రారంభించిన ‘ఆదివాసీ సంస్కృతి–సంప్రదాయ యువ సమ్మేళనం’ సోమవారం ముగిసింది. ఈ మేరకు చివరి రోజు కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు...
ArticlesNews

పాతికేళ్ల ‘శ్రీవారి సేవ’ : 20 లక్షలకు చేరిన మహాయజ్ఞం

శ్రీవారి భక్తులకు సేవ చేసేందుకు 2000వ సంవత్సరంలో కేవలం 195 మంది స్థానికులతో ప్రారంభమైన ఓ చిన్న ప్రయత్నం... నేడు పాతికేళ్లు పూర్తి చేసుకుని దాదాపు 20 లక్షల మంది భాగస్వామ్యంతో ఓ మహావృక్షంలా ఎదిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
News

పొందూరు ఖద్దరుకు ‘జీఐ’ ట్యాగ్‌ వచ్చేసింది!

శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖద్దరుకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ వచ్చింది. ఖాదీ గ్రామోద్యోగ (కేవీఐసీ) చైర్మన్‌ మనోజ్‌కుమార్‌ ఢిల్లీలో వెల్లడించారు. ఖాదీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి ఫలితంగానే ఈ గౌరవం లభించిందని.. ఇది...
ArticlesNews

సామాజిక పరివర్తనకు పంచపరివర్తన

సంఘ శతాబ్ది సందర్భంగా పూజ్య సర్ సంఘచాలక్ జీమోహన్ భాగవత్ సామాజిక పరివర్తన కోసం ఐదు అంశాలలో మార్పు కోసము పిలుపునిచ్చారు. సంఘటిత కార్యశక్తి నిర్మాణం దీని ఆధారంపైనే వుంది. సామాజిక పరివర్తన జరగకుండా వ్యవస్థ పరివర్తన జరగదు. సామాజిక పరివర్తన...
ArticlesNews

‘మగవారి పొంగళ్లు’.. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే..

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ‘మగవారి పొంగళ్లు’ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మగవారే స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీసంజీవరాయ స్వామికి మగవారు పూజలు చేయడం.. పొంగళ్లు పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. నేడు ఒక్కరోజు ఇక్కడ ఆడవారికి ఆలయంలో...
News

తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన అల్లసాని

తెలుగు భాష ఔన్నత్యాని, గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అల్లసాని పెద్దనామాత్యులని పంపా క్షేత్ర పీఠాధిపతి గోవిందానంద సరస్వతి స్వామి తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో వెలసిన పూరతమైన శివాలయం ఆవరణలో అల్లసాని...
News

సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలు ముగ్గులు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని పీవీ నగర్ లో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీ సందర్శకులను ఆకట్టుకుంది.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలో కాలనీవాసులందరూ పాల్గొనడం విశేషం. ఇళ్ళ ముందు గొబ్బెమ్మలు, పలు రంగులతో తీర్చిదిద్దిన...
News

ఇంగ్లాండ్ లోని అయ్యప్ప ఆలయంలో వైభవంగా మకరవిళక్కు మహోత్సవం

ఇంగ్లండ్‌లోని కెంట్ అయ్యప్ప ఆలయంలో నిన్న (జనవరి 14, బుధవారం) మకరవిళక్కు మహోత్సవం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఉత్సవం...
News

పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..

తక్షశిల ఒకప్పుడు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది.. ఇది పాకిస్తాన్‌లో ఒక పురాతన నగరం. ఇది మౌర్య, కుషాణ సామ్రాజ్యాల కింద అభివృద్ధి చెందింది. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు తక్షశిల సమీపంలోని ఒక ప్రదేశంలో కుషాణుల కాలం నాటి 2,000 సంవత్సరాల...
1 329 330 331 332 333 2,474
Page 331 of 2474