News

News

కారు పైకెక్కించి.. బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. అక్కడి హిందువులను చంపడం సర్వసాధారణమైంది. తాజాగా మరోసారి అక్కడ హిందూ యువకుడిపై దాడి జరిగింది. పెట్రోల్ బంక్‌లో డీజిల్‌ కొట్టించిన వ్యక్తిని డబ్బులు అడిగినందుకు ఆ వెహికల్ యజమాని ఆగ్రహాంతో యువకునిపై కారు ఎక్కించాడు....
News

చార్‌ధామ్‌ ఆలయాల్లో సెల్‌ఫోన్లు, కెమెరాలపై నిషేధం!

చార్‌ధామ్‌ యాత్రలో ఆలయాల్లోకి సెల్‌ఫోన్లు, కెమెరాలను అనుమతించరాదని నిర్ణయించారు. ఆలయాల్లోకి వీటిని అనుమతించడం వల్ల దర్శన సమయాల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్‌లు, సీనియర్‌ ఎస్పీల సమావేశంలో దీనిపై సమీక్షించారు. దర్శనానికి వెళ్లే...
News

కేరళలో జరిగే మహామాఘ కుంభమేళకు అధికారుల అనుమతి

మహామాఘ కుంభమేళా చుట్టూ ఉన్న అనిశ్చితి ముగిసింది, జనవరి 18, 2026 నుండి ఫిబ్రవరి 3, 2026 వరకు జరగనున్న మహామాఘ కుంభమేళ కార్యక్రమానికి సన్నాహాలు తిరిగి ప్రారంభించడానికి మలప్పురం జిల్లా యంత్రాంగం షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. అధికారులు వేదిక వద్ద నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను నిలిపివేస్తూ స్టాప్ మెమో జారీ...
News

గణతంత్ర దినోత్సవం.. ఉగ్రవాద ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరిక

ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు సమాచారం ఉందని, అక్కడ...
News

గువాహటిలో అద్భుతమైన బగురుంబా నృత్య కార్యక్రమం..

అస్సాం రాష్ట్రంలో అతిపెద్ద నగరం, ఈశాన్య భారతదేశంలో ప్రధాన వాణిజ్య కేంద్రం గేట్‌వేగా గువాహటి నగరానికి పేరుంది. బ్రహ్మపుత్ర నదీ ఒడ్డున ఉన్న ఈ నగరంలో కామాఖ్య, ఉగ్రతార వంటి అనేక పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రాముఖ్యత, విభిన్న వన్యప్రాణులు, రుచికరమైన...
News

యావత్ సమాజాన్ని సంఘటితపరచడమే సంఘ్ పని : మోహన్ భాగవత్

కుల వివక్ష సమాప్తం కావాలంటే ముందుగా దానిని మనస్సు నుంచి తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రాచీన కాలంలో వృత్తులు, పనుల ఆధారంగా కులాలు సృష్టి అయ్యాయని, అవే సమాజంలో పాతుకుపోయాయని వివరించారు. ఇదే...
News

మౌనీ అమావాస్య సందర్భంగా గంగానదిలో 3కోట్ల మందికి పైగా స్నానాలు

మౌనీ అమావాస్య సందర్భంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగా నదిలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ 3.15 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. దట్టమైన పొగ మంచు కురుస్తున్నా శనివారం అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము వరకూ భక్తులు...
News

అర్ధరాత్రి ఆవుల తరలింపు అడ్డుకున్న పోలీసులు

విజయనగరం జిల్లా నుంచి విశాఖ నగరానికి అక్రమంగా తీసుకొస్తున్న గోవులను ఆరిలోవ పోలీసులు పట్టుకున్నారు. ఐదు వ్యానుల్లో తరలిస్తున్న 41 ఆవులను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. విజయనగరం జిల్లా గుర్ల ప్రాంతం నుంచి అర్ధరాత్రి...
News

ఆదివాసీ యువ సమ్మేళనం

పార్వతీపురం మన్యం జిల్లా  గుమ్మలక్ష్మీపురం మండలంలోని కుక్కిడి జంక్షన్‌ వద్ద ఆర్ట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 10న ప్రారంభించిన ‘ఆదివాసీ సంస్కృతి–సంప్రదాయ యువ సమ్మేళనం’ సోమవారం ముగిసింది. ఈ మేరకు చివరి రోజు కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు...
ArticlesNews

పాతికేళ్ల ‘శ్రీవారి సేవ’ : 20 లక్షలకు చేరిన మహాయజ్ఞం

శ్రీవారి భక్తులకు సేవ చేసేందుకు 2000వ సంవత్సరంలో కేవలం 195 మంది స్థానికులతో ప్రారంభమైన ఓ చిన్న ప్రయత్నం... నేడు పాతికేళ్లు పూర్తి చేసుకుని దాదాపు 20 లక్షల మంది భాగస్వామ్యంతో ఓ మహావృక్షంలా ఎదిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
1 330 331 332 333 334 2,476
Page 332 of 2476