News

News

పాకిస్తాన్‌తో ఏం ప్రయోజనమన్న యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు..

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచ దేశాలపై టారిఫ్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఇండియాపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. మరోవైపు, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పాకిస్తాన్‌తో డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అవలంభిస్తున్న విధానాలపై...
News

అర్ధ కుంభమేళాలో హైందవేతరులకు ‘‘నో ఎంట్రీ’’.. వెల్లువలా డిమాండ్లు

ఉత్తరాఖండ్ హరిద్వార్ కేంద్రంగా 2027 లో జరగబోయే అర్ధ కుంభమేళా విషయలో అత్యంత కీలకమైన డిమాండ్ తెరపైకి వచ్చింది. కుంభమేళాకి హైందవేతరులు రాకుండా నిషేధించాలని, దీనిని హైందేవతరులకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ‘‘గంగా సభ కమిటీ’’ తో...
News

ఐక్యరాజ్య సమితిలో మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్.. తీవ్రంగా స్పందించిన భారత్

ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని మరోమారు ప్రస్తావించగా, భారత్ దీటుగా స్పందించింది. జమ్ము కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని, అది ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పాకిస్థాన్ కశ్మీర్ గురించి పదే పదే మాట్లాడకుండా ఉంటే మంచిదని వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్య...
News

ఒడిశా గుహల్లో ఆదిమానవుల ఆనవాళ్లు…

ఒడిశాలో భారత పురాతన చరిత్రకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆనవాళ్లు బయటపడ్డాయి. సంబల్‌పుర్ జిల్లాలోని రైరాఖోల్ ప్రాంతంలో ఉన్న భీమ మండలి గుహల్లో దాదాపు 15,000 ఏళ్ల క్రితం ఆదిమానవుల నివసించినట్లు ఆధారాలు లభించాయి. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టిన...
News

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్య సంరక్షణ

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని, అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగ ప్రతినిధి శ్రీనాథ్‌ తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన వివిధ...
News

ఇంద్రకీలాద్రిపై శ్రీపంచమి పర్వదినం

పర్వదినాల మాసం.. మాఘమాసం. జనవరి 23న మాఘ శుద్ధ పంచమి. ఈ శ్రీ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు భక్తులకు శ్రీ దుర్గమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనం...
News

దేశ విభజన తప్పు.. మళ్లీ జరగొద్దు : సుధామూర్తి

దేశ చరిత్ర, ముఖ్యంగా దేశ విభజన గురించి నేటి తరం పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి అన్నారు. దేశ విభజన జరగడం తప్పని, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనపై...
ArticlesNews

బ్రిటిష్ అధికారాన్ని వణికించిన రాస్ బిహారీ బోస్ అసాధారణ విప్లవ గాథ

ఢిల్లీలోని చాందీ చౌక్ వీధుల్లో ఒక భారీ ఊరేగింపు సాగుతోంది.. అకస్మాత్తుగా ఒక పెను శబ్దం! ఆ బాంబు పేలుడు ధాటికి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదిలిపోయాయి. అది 1912, డిసెంబర్ 23వ తేదీ. వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ మీద బాంబు...
News

‘పాక్‌లో నన్ను వేధిస్తున్నారు’.. మహిళ ఆడియో వైరల్

సర్భ్‌జిత్ కౌర్ అనే మహిళ సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే ఒక పాకిస్థానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆ మహిళ పేరుతో వచ్చిన ఓ ఆడియో...
ArticlesNews

తొలి తెలుగు శాసనానికి అరుదైన గౌరవం

దేశబాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన తొలి తెలుగు శాసనం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల గ్రామం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండటం గర్వకారణం. క్రీ.శ. 575లో...
1 327 328 329 330 331 2,474
Page 329 of 2474