యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేసిన ఆర్ఎస్ఎస్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గనక లేకపోతే ఇంత మంది హిందువులు కూడా బతికి వుండేవారే కాదని ప్రముఖ ప్రవచనకారులు, బాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర శాస్త్రి అన్నారు. ఛతర్ పూర్ లో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు....









