News

News

వామపక్షాలు కట్టుబడింది హింసకే… ‘‘సదానందన్ మాస్టార్’’

రాజ్యసభ వేదికగా రాజ్యసభ సభ్యులు సి. సదానందన్ మాస్టారు వామపక్షాలు చేసిన హింసను మరోసారి దేశం ముందు వుంచారు. తన కృత్రిమ కాళ్లను టేబుల్ పై పెట్టి, ప్రజాస్వామ్య సూత్రాలను వల్లెవేసే వామపక్షాలు చేసిన క్రూరత్వాన్ని దేశ ప్రజల ముందు వుంచారు....
News

“పాక్ పెద్దన్న’’ ప్రిన్సిపాల్ కామెంట్స్ వైరల్

అజ్మీర్ లోని సమ్రాట్ చౌహాన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. భారత్ కి పాకిస్తాన్ ‘‘పెద్దన్న’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇది వ్యంగ్యంగా వ్యాఖ్యానించానని, దానిని అందరూ...
News

అక్రమ దర్గా నిర్మాణంపై అభ్యంతరం.. హిందువుపై 50 మంది ముస్లింల దాడి

హైదరాబాద్ తెల్లాపూర్ లో కాలనీ రోడ్డు మధ్యలో దర్గా నిర్మాణంపై అభ్యంతరం చేసినందుకు హిందువైన రమణపై ముస్లిం ఛాందసులు దాడి చేశారు. సుమారు 50 మంది ముస్లింలు రమణపై దాడికి దిగి, కొట్టి చంపడానికి ప్రయత్నించింది. తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్...
News

బలూచ్ ప్రజలపై పాక్‌ బలగాల పిరికిపంద చర్యలు

పాకిస్తాన్‌ గడ్డ మీద బెలూచిస్తాన్‌లో పరిణామాలు మళ్లీ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. బెలూచ్‌ రెబల్స్‌ పాక్‌ బలగాలపై అనూహ్య రీతిలో దాడులు జరపడం.. ఆ ఆత్మాహుతి దాడులు జరిపిన వాళ్లలో ఇద్దరు మహిళలు ఉండడం, ఇరువైపులా భారీగా ప్రాణనష్టం...
News

పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం చేరుకునే పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధి కారి శ్రీనివాసరావు అన్నారు. క్షేత్ర పరిధిలోని కైలాసద్వారం, హఠకేశ్వరం, ఫాలధార – పంచధార ప్రాంతాలను దేవస్థానం...
News

లోకమంతా యోగావశిష్టమే..!

నేటి సమాజమంతా యోగావశిష్టంతో నిండిపోయిందని మహాసహస్రావధాని, ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్‌ గరికపాటి నరసింహారావు అన్నారు. పట్టాభిపురం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి రచించిన యోగావశిష్టంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. డాక్టర్‌ గరికిపాటి...
ArticlesNews

వాతావరణంపై భారతీయ ప్రాచీన విజ్ఞానం

ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే ఉపద్రవాల గురించి రకరకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే , ఈ వాతావరణానికి...
News

నదీతీరంలో నాగేశ్వరరాలయం

గాలుల కారణంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడు వద్ద ఇసుకతో పెన్నానది గర్భంలో కలిసిపోయిన పురాతన నాగేశ్వరాలయాన్ని దేవాదాయశాఖ తవ్వకాలు జరిపి వెలుగులోకి తెచ్చింది. మాతృహత్యపాప పరిహారార్థం పరశురాముడి ద్వారా ప్రతిష్ఠించిన శివలింగాన్ని ఇక్కడ నాగేశ్వరస్వామిగా పూజించేవారు. పది శతాబ్దాల క్రితం...
ArticlesNews

సంప్రదాయం కళతో జాతీయ పురస్కారాన్ని అందుకున్నతిరుపతి మహిళా

ఒకప్పుడు ఆ ఊళ్లో మహిళల దినచర్యంతా వ్యవసాయం చుట్టూనే సాగేది. కానీ విజయలక్ష్మి ఆ పరిస్థితిని మార్చారు. కలంకారీ కళను అక్కడివారికి పరిచయం చేశారు. రామాయణ ఘట్టాలను వస్త్రాలపై ఆవిష్కరిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ చిత్రకళా ప్రయాణం ఆమెకు జాతీయ...
News

గోవులను తరలిస్తున్న వాహనం సీజ్

గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ పరిధిలో సీజ్‌ చేసినట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణ శివారులో వాహన తనిఖీలు చేపట్టగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నామని చెప్పారు. 27...
1 306 307 308 309 310 2,474
Page 308 of 2474