వామపక్షాలు కట్టుబడింది హింసకే… ‘‘సదానందన్ మాస్టార్’’
రాజ్యసభ వేదికగా రాజ్యసభ సభ్యులు సి. సదానందన్ మాస్టారు వామపక్షాలు చేసిన హింసను మరోసారి దేశం ముందు వుంచారు. తన కృత్రిమ కాళ్లను టేబుల్ పై పెట్టి, ప్రజాస్వామ్య సూత్రాలను వల్లెవేసే వామపక్షాలు చేసిన క్రూరత్వాన్ని దేశ ప్రజల ముందు వుంచారు....









